న్యూఢిల్లీ: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో పర్యటిస్తుండగా..ఆయన మాత్రం బంగ్లాదేశ్ ఏకీకరణ గురించి కామెంట్ చేశారు. కాంగ�
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసు వేస్తానంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు. తనపై, తన కుటుంబంపై ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి చెం�
హైదరాబాద్ : అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ�
గువాహటి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలను మరింత తీవ్రం చేస్తున్నారు. తాజాగా రాహుల్ను జిన్నాతో పోల్చారు. రాహుల్ గాంధీ ఆధునిక జిన్నా అని విమర్శించారు. రాహుల్ గాంధీల�
డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. నువ్వు రాజీవ్ గాంధీ కొడుకువో కాదో అని మేము ప్రూఫ్ అడిగామా అని నిలదీశారు. 2016లో పీవోకేలో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్
గౌహతి: కోవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ కొత్త నిబంధనలను ప్రకటించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారికి మాత్రమే.. హోటళ్లు, రెస్టారెం�
గువహటి : పోలీసుల కండ్లు కప్పి ట్రక్కు, కార్లలో రూ కోట్ల విలువైన డ్రగ్స్ను అక్రమంగా తరలిస్తున్న మూడు అంతరాష్ట్ర డ్రగ్ ముఠాలను అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలు�
ఉద్యోగులకు అస్సాం సీఎం హెచ్చరిక గౌహతి, జనవరి 3: నూతన సంవత్సరం సందర్భంగా అస్సాంలో ఉద్యోగులు నాలుగు రోజులపాటు వారి తల్లిదండ్రులతో లేదా అత్తమామలతో గడిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వీలుకల్పించింది. ఇందుకోసం గ
గౌహతి: ఆలయానికి 5 కిలోమీటర్ల దూరం పరిధిలో.. ఇక నుంచి ఆవు మాంసాన్ని అమ్మడం ( Beef Sale ) కానీ, ఆవులను చంపడం కానీ నిషేధం. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. గోవుల సంరక్షణ బిల్లుకు శుక్రవా�
కొలసిబ్: అస్సాం ముఖ్యమంత్రి ( Assam CM ) హిమంత బిశ్వ శర్మ ( Himanta Biswa Sharma ) తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన మరో ఆరుగురు అధికారులపై మిజోరం ( Mizoram ) రాష్ట్రంలో పోలీసు కేసు నమోదు అయ్యింది. హత్యాయత్నం, దాడి కింద ఆ కేసులను �
గౌహతి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్ను తగులబెట్టారు. అక్రమ డ్రగ్ డీలర్స్పై కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశాన్ని ఇచ్చారు. గత మూడు నెలలుగా పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.163 కోట్ల