గువాహటి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలను మరింత తీవ్రం చేస్తున్నారు. తాజాగా రాహుల్ను జిన్నాతో పోల్చారు. రాహుల్ గాంధీ ఆధునిక జిన్నా అని విమర్శించారు. రాహుల్ గాంధీల�
డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. నువ్వు రాజీవ్ గాంధీ కొడుకువో కాదో అని మేము ప్రూఫ్ అడిగామా అని నిలదీశారు. 2016లో పీవోకేలో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్
గౌహతి: కోవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ కొత్త నిబంధనలను ప్రకటించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారికి మాత్రమే.. హోటళ్లు, రెస్టారెం�
గువహటి : పోలీసుల కండ్లు కప్పి ట్రక్కు, కార్లలో రూ కోట్ల విలువైన డ్రగ్స్ను అక్రమంగా తరలిస్తున్న మూడు అంతరాష్ట్ర డ్రగ్ ముఠాలను అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలు�
ఉద్యోగులకు అస్సాం సీఎం హెచ్చరిక గౌహతి, జనవరి 3: నూతన సంవత్సరం సందర్భంగా అస్సాంలో ఉద్యోగులు నాలుగు రోజులపాటు వారి తల్లిదండ్రులతో లేదా అత్తమామలతో గడిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వీలుకల్పించింది. ఇందుకోసం గ
గౌహతి: ఆలయానికి 5 కిలోమీటర్ల దూరం పరిధిలో.. ఇక నుంచి ఆవు మాంసాన్ని అమ్మడం ( Beef Sale ) కానీ, ఆవులను చంపడం కానీ నిషేధం. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది. గోవుల సంరక్షణ బిల్లుకు శుక్రవా�
కొలసిబ్: అస్సాం ముఖ్యమంత్రి ( Assam CM ) హిమంత బిశ్వ శర్మ ( Himanta Biswa Sharma ) తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన మరో ఆరుగురు అధికారులపై మిజోరం ( Mizoram ) రాష్ట్రంలో పోలీసు కేసు నమోదు అయ్యింది. హత్యాయత్నం, దాడి కింద ఆ కేసులను �
గౌహతి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్ను తగులబెట్టారు. అక్రమ డ్రగ్ డీలర్స్పై కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశాన్ని ఇచ్చారు. గత మూడు నెలలుగా పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.163 కోట్ల
గువహటి : బీజేపీలో ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతాయని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రూప్జ్యోతి కుర్మి కాషాయ పార్టీలో చేరడాన్ని ఆయన స్వాగతించారు. ప్ర
అసోం కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన హిమంత బిస్వా శర్మ పేదరికాన్ని తగ్గించడానికి జనాభా నియంత్రణ పాటించాలని అక్కడి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. అసోంలోని ముస్లింలంతా "నాగరిక కుటుంబ నియంత్రణ విధానం" అవల
‘డీఎన్ఎల్ఏ’కు పెద్ద ఎదురు దెబ్బ | అస్సాంలోని కర్బీ -ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ డిమాసా నేషనల్ లిబిరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా సీఎం హిమంత బిశ్వ శర్మ అభివర్ణించారు