రాష్ట్రంలో విద్యారంగం అధ్వాన స్థితిలో ఉన్నదని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తంచేశారు. ఎయిడెడ్ సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, ప్రైవేట్ వర్సిటీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు.
కాస్ట్యూమ్ డిజైనర్గా నీరజా కోన తెలుసు కదా! వంద సినిమాలకు పైగా ఆమె పనిచేసిన సంగతీ తెలుసు కదా!! డైరెక్టర్గా కొత్త అవతారం ఎత్తిన ముచ్చటా తెలిసిందే! డిజైనర్గా మారడానికి ముందు, తర్వాత ఆమె ప్రస్థానం దగ్గరివ
సామాజిక సేవలో వెలమ సంక్షేమ మండలి భాగస్వామ్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తమవంతు సహకారాన్ని ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. భావి�
‘విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. పదిహేను రోజుల్లో అన్ని వర్సిటీల్లో వీసీలు, ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలన్నింటినీ భర్తీచేస్తాం. విద్యార్థులకు నాణ్యమ
NIT Education | భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత్ భారత్ అభియాన్ (యూబీఏ) పథకం కింద వికసిత్ భారత్ అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా సేవా పర్వ్ 2025ను సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుపుకోవడానికి ఏర్పాట
స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు ఐదు సబ్ కమిటీలు వేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వొకేషనల్ విద్య, అన్నింటిని అనుసంధానం చేయడం- ఆర్థిక వనరుల సమీకరణ.. ఇలా ఐదు స
రాష్ట్రంలో ఉన్నత విద్యకు నిధుల కేటాయింపులో సర్కారు వివక్ష కనబరుస్తున్నది. చిన్న వర్సిటీలను చిన్నచూపు చూస్తున్నది. ఉస్మానియా, కాకతీయ తప్ప మిగతావి అన్నీ చిన్న వర్సిటీలే. వీటికి సొంతంగా సమకూరే ఆదాయం తక్కు�
రాష్ర్టానికి చెందిన పరిశోధకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి సొంత జర్నల్ను అందుబాటులోకి తెచ్చింది. ‘తెలంగాణ జర్నల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్' పేరుతో రూపొందించిన జర్నల్ను మండలి
యువతే దేశ భవిష్యత్ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డావీ బాలకిష్టారెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈ సె
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగాల్లో స్ధిరపడాలని కలలు కనడం మానండి అని గుర్గావ్కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త రాజేశ్ సాహ్నీ భారతీయులకు సూచించారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్
పిల్లల పెంపకంలో పూర్వపు రోజులకీ ఇప్పటికీ విపరీతమైన మార్పు వచ్చింది. ర్యాంకులు, పెద్ద చదువులు, ఐదంకెల ఉద్యోగాలు... ఇలా బయటంతా విపరీతమైన పోటీ ప్రపంచమే కనిపిస్తున్నది. అందుకే ఈ కాలపు తల్లిదండ్రులను ఉద్దేశిం�
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులలో అనిశ్చితి నెలకొంటోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను రద్దు చేయాలని కోరుతూ అమెరికన్ కాంగ్రెస్లో కొత్త �
ఉన్నత విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ జి. అంజిరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలో గల నాగార్జున ప్రభుత్వ కళాశ�
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఈసారి విద్యారంగానికి రూ.1.28 లక్షల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024-25 సవరించిన బడ్జెట్ అంచనాలు 1.14 లక