రాష్ట్రంలో ఉన్నత విద్యకు నిధుల కేటాయింపులో సర్కారు వివక్ష కనబరుస్తున్నది. చిన్న వర్సిటీలను చిన్నచూపు చూస్తున్నది. ఉస్మానియా, కాకతీయ తప్ప మిగతావి అన్నీ చిన్న వర్సిటీలే. వీటికి సొంతంగా సమకూరే ఆదాయం తక్కు�
రాష్ర్టానికి చెందిన పరిశోధకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి సొంత జర్నల్ను అందుబాటులోకి తెచ్చింది. ‘తెలంగాణ జర్నల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్' పేరుతో రూపొందించిన జర్నల్ను మండలి
యువతే దేశ భవిష్యత్ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డావీ బాలకిష్టారెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈ సె
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగాల్లో స్ధిరపడాలని కలలు కనడం మానండి అని గుర్గావ్కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త రాజేశ్ సాహ్నీ భారతీయులకు సూచించారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్
పిల్లల పెంపకంలో పూర్వపు రోజులకీ ఇప్పటికీ విపరీతమైన మార్పు వచ్చింది. ర్యాంకులు, పెద్ద చదువులు, ఐదంకెల ఉద్యోగాలు... ఇలా బయటంతా విపరీతమైన పోటీ ప్రపంచమే కనిపిస్తున్నది. అందుకే ఈ కాలపు తల్లిదండ్రులను ఉద్దేశిం�
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులలో అనిశ్చితి నెలకొంటోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను రద్దు చేయాలని కోరుతూ అమెరికన్ కాంగ్రెస్లో కొత్త �
ఉన్నత విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ జి. అంజిరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలో గల నాగార్జున ప్రభుత్వ కళాశ�
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఈసారి విద్యారంగానికి రూ.1.28 లక్షల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024-25 సవరించిన బడ్జెట్ అంచనాలు 1.14 లక
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఎప్సెట్ను(ఈఏపీ) ఉన్నత విద్యామండలి నిర్వహించనున్నద
TGEAPCET | తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన విడుదల చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆయా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది.
ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్గా మధుమూర్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.