పిల్లల విద్య కోసం ప్రణాళిక అనేది తల్లిదండ్రులకున్న అత్యంత కీలక ఆర్థికాంశం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వారి ఉన్నత విద్య ఖర్చుల కోసం పొదుపు చేయడం ఎంతో తెలివైన పని. అయితే అందుకున్న మార్గాలను పరిశీలిస్తే..
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్య విస్తరించేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని స ద్వినియోగం చేసుకుంటూ విద్యాభివృద్ధే ల క్ష్యంగా ముందుకు సాగుతానని పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.చెన్నప్ప తెలిపారు. పీయూ పరిప�
Telangana | తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే వైఎస్ చైర్మన్గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తమ్ను నియమించింది. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాట
DOST | రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్స్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు.
చిన్నచిన్న పదాలు, సంఖ్యలు, పటాలపై చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించేందుకు చాలామంది విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ జాతీ
EPF Auto Settlement | ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమకు, తమ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు, పెండ్లిండ్లు, పిల్లల ఉన్నత విద్యావసరాలు, ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్ విత్ డ్రాయల్ కోసం దాఖలు చేసే క్లయిమ్స్ కు ఆటోమేటిక్ పరిష్కార విధానం తీసుక
TS ICET | టీఎస్ ఐసెట్ -2024 దరఖాస్తుల గడువు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీతో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఎలాంటి ఆల�
అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు.
Exams Schedule | ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల(Common Entrance Exam) షెడ్యూల్ను బుధవారం ఏపీ ఉన్నత విద్యా మండలి (Higher Education) విడుదల చేసింది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు.
ఉన్నత విద్యా సంస్థల గుర్తింపు, క్రమబద్ధీకరణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టబోతున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. రెండు అంచెల్లో సంస్కరణలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది.
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్రోల్మెంట్ గణనీయంగా మెరుగవుతున్నది. �