ఉన్నత విద్యలో నూతన పోకడలు, మార్పులను ఆకలింపు చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా గురు, శుక్రవారాల్లో హైదరాబాద్లో కీలక మేధోమథనం జరననున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్�
ఐఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యాభ్యాసం అనేది పేద, మధ్యతరగతి విద్యార్థులకు నిన్నా మొన్నటి వరకు అందని ద్రాక్ష. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి.
T HUB | విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ వర్సిటీల ప్రతినిధులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు టీ హబ్లో గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023 నిర�
Minority Overseas scholarships | రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలకు చెందిన యూజీ, పీజీ విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆ శాఖ జిల్లా అధికారులు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
Minister KTR | సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే
ప్రతి మహిళ చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న ఘటనలపై అవగాహన వస్తుందని, విద్యార్థులను ఉన్నత చదువులు చదివించేందుకు కుటుంబీకులు ప్రోత్సహించాలని కామారెడ్డి ఎస్పీ
నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత మెమోల స్థానంలో స్మార్ట్ చిప్ ఆధారిత మెమోలను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ఉన్నత విద్యను అభ్యసించేందుకు మన రాష్ర్టానికి వచ్చే విదేశీ, దేశంలోని ఇతర రాష్ర్టాల విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర ఉన్నత విద్యామండలి తన అధికారిక వెబ్సైట్ www.tsche.ac.in ను అధునాతనంగా తీర్చిదిద్దింది.
Bio metric attendance | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత
CPGET-2022 | రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. ఉన్నత విద
గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) ఉన్నత విద్యలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ సగటుకు మించి ఫలితాలు నమోదుచేసింది. జాతీయంగా జీఈఆర్ 27.1 శాతం ఉండగా, తెలంగాణ 35 శాతంతో అదరగొట్టింది. డబుల్ ఇంజిన్�
బీసీ విద్యార్థుల విదేశీ ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జ్యోతి బా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఇప్పటివరకు 1,136 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. 2016లో ఈ పథకాన్ని ప్రారంభించిన ప�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా విద్యాశాఖ, ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో 2,440 �
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నియామకానికి ఉమ్మడి బోర్డు ఏర్పాటైంది. యూనివర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాల ప్రక్రియను ఈ బోర్డు ద్వారా చేపట్ట�