అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకొన్న 2,500 మందికి పైగా విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను అమెరికన్ కాన్సులేట్ నిర్వహించింది. మంగళవారం యూఎస్ మిషన్ ఇన్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లోని యూఎస్ కాన్�
అందరికీ ఉన్నత విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్
డిగ్రీ, పీజీలకు బదులుగా ఇకపై లెవల్స్ సరికొత్త డ్రాఫ్ట్ను రూపొందించిన కేంద్రం నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రేమ్వర్క్ను విడుదల చేసిన యూజీసీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యలో లెవల్సే
మూడు సబ్జెక్టుల్లో ఒకటి దూరవిద్యలో చేసేందుకు అవకాశం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు: ఉన్నత విద్యామండలి హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో సంస్కరణలను తీసుకొస్తున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి
హైదరాబాద్ : టీఎస్ ఎడ్సెట్ -2022 నోటిఫికేషన్ విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రెండేండ్ల బీఎడ్ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎడ్సెట�
ప్రపంచంలోనే ఉన్నతమైన యూనివర్సిటీలను కలిగిన కెనడా తన సులభతరమైన వీసా విధానాలతో సాదరంగా ఆహ్వానిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విద్యానిధి, మహాత్మా జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి ద్వారా ...
ఉన్నత చదువులకు పేదరికం అడ్డంకి వెళ్లేందుకు రూ.15 లక్షలు అవసరం ఆర్థిక సహాయం కోసం పేద విద్యార్థి వేడుకోలు భీమదేవరపల్లి, జనవరి 28 : నిత్యం కూలి పనిచేస్తే తప్ప పూటగడవని ఇంట విద్యాకుసుమం వెల్లివిరిసింది. కష్టపడి
Koti Womens College | త్వరలోనే వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని
DGP Mahender reddy | తెలంగాణలోని అన్ని వర్సిటీల వీసీలతో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాట�
ఉన్నత విద్యామండలి | రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రి.. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చ
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో మహిళల నమోదు క్రమంగా పెరుగుతున్నది. డిగ్రీ, పీజీ సహా వృత్తివిద్యాకోర్సుల్లోనూ వారి హవా కొనసాగుతున్నది. గత మూడేండ్ల నుంచి అన్నిరకాల కోర్సుల ప్రవేశాలు, ఉత్