గృహ హింస నుంచి మహిళల పరిరక్షణ చట్టం, 2005 ప్రకారం నమోదైన కేసులను హైకోర్టులు రద్దు చేయవచ్చునని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దీని కోసం సీఆర్పీసీ సెక్షన్ 482 లేదా భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్�
ప్రైవేటు పట్టా భూమిలోనే ‘మైహోం విహంగ’ అపార్ట్మెంట్లను నిర్మించినట్టు గతం లో కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. 2008లోనే హైకోర్టు తీర్పు ద్వారా హెచ్సీయూ భూమిని ప్రభుత్వమే లింగమయ్యకు బదలాయ�
దేశంలోని వివిధ న్యాయస్థానాలలో 18 లక్షలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న క్రమంలో వాటి పరిష్కారానికి అడ్హక్ జడ్జీలను నియమించుకునేందుకు హైకోర్టులకు అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు గురువారం ఆదేశాల�
రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రతిభ కన్నా ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతికి అధిక ప్రాధాన్యం లభిస్తున్నాయని సుప్ర�
మద్యం మత్తులో కారు నడుపుతూ యాక్సిడెంట్ చేయడంతో పాటు బ్రీత్ అనలైజర్ పరీక్షలకు సహకరించకుండా మూడు గంటల పాటు న్యూసెన్స్కు పాల్పడిన ఓ యువజంటకు కోర్టు సరికొత్త షరతుతో బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి
క్రిమినల్ కేసుల్లో బెయిలు దశలోనే సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడి దోషిత్వం లేదా నిర్దోషిత్వం గురించి నిర్ణయించరాదని హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పింది. గత ఏడాది జరిగిన హత్య కేసులో నిందితుడు అ�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం దేశంలోని 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా ఈ వివరాలను తెలిపారు.
సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. రాజ్యాంగ న్యాయస్థా�
సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జీల నియామకం కోసం అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ సోమవారం చెప్పారు.
దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తి పదవులు 324 ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
Supreme Court | ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల (Cases Against MPs And MLAs) విచారణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
ముగ్గురు హైకోర్టు చీఫ్ జస్టిస్లను సుప్రీం కోర్టు జడ్జీలుగా సుప్రీం కోర్టు కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఢిల్లీ హైకోర్టు చీఫ్�
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లో 1.01 లక్షల కేసులు మూడు దశా�
దేశవ్యాప్తంగా ఏడు హైకోర్టుల్లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమైందని కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. గుజరాత్,
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరధేను నియమించాలని కేంద్రా నికి సిఫారసు చేసింది. జస్ట�