సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులను ఎంపికచేసే సుప్రీంకోర్టు కొలీజియం అత్యంత పారదర్శకమైనదని, అందులో ఎలాంటి దాపరికాలు లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. కొలీజియంలో పనిచేసిన మాజీ సభ్యులకు దాన
హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జడ్జీల నియామకానికి అర్హుల పేర్లను సూచించాలని హైకోర్టుల ప్రధాన న్
ఒకే రోజు రికార్డుస్థాయిలో నియామకంన్యూఢిల్లీ, అక్టోబర్ 12: రికార్డుస్థాయిలో మంగళవారం మూడు హైకోర్టులకు కొత్తగా 17 మంది జడ్జిలు నియమితులయ్యారు. వీరిలో 15 మంది న్యాయవాదులు కాగా ఇద్దరు జ్యుడిషియల్ అధికారులు. �
8 మందికి పదోన్నతి.. ఐదుగురికి బదిలీ తెలంగాణ హైకోర్టు సీజేగా సతీశ్చంద్ర ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్కుమార్ కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు మరో ఆరుగురు జడ్జిల బదిలీకీ నిర్ణయం న్యూఢిల్లీ, సెప్టెంబ�
అధికారులు వెంటనే హాజరుకావాలనడంపై హైకోర్టులకు సుప్రీంకోర్టు హితవు జడ్జిలు చక్రవర్తులేం కాదని వ్యాఖ్య న్యూఢిల్లీ, జూలై 10: కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు తమను తాము చక్రవర్తుల్లా భావించుకోవద్దని సు