హనుమకొండలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయ నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయించిన వ్యవహారంపై ఈ నెల 30న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని 230, 240 సర్వే నంబర్లలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి కేటాయించిన 11 ఎకరాల భూమి లో నిర్మాణాలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఆ భూమిలో బ�
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వివాదంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత కోరవచ్చు కదా? అని వాదప్రతివాదులకు హై కోర్టు సూచించింది. స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జార
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ కే కేశవరావు కుటుంబసభ్యులకు చెందిన స్థలాల క్రమబద్ధీకరణలో నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనికి సంబంధించి ప్ర భుత్వ విధానం ఏమిటని ప�
వైఎస్ జగన్ ఆస్తుల వ్యవహారంపై నమోదైన కేసులను రోజువారీ విచారణ చేయాలని సీబీఐ కోర్టును హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, హింసాత్మక రాజకీయాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం వైఎస్సార్సీపీ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నది. ధర్నాలో హింసకు సంబంధించిన ఫొటో
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో చాలా కాలం నుంచి వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టకపోవడం, మౌలిక వసతులను మెరుగుపర్చకపోవడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆ�
1. ‘మూడుసార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది, ఇది ముస్లిం మహిళా హక్కులను హరిస్తుంది. రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు’ అని ఏ హైకోర్టు చెప్పింది?
కార్మిక శాఖలో పోస్టుల భర్తీ కోసం ఆ శాఖతోపాటు టీజీపీఎస్సీ చేపట్టే నియామకాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు అమలుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్లోని జర్నలిస్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు 4 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేర కు రాష్ట్ర సహకార శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్పీ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయని ఈ పరిస్థితుల్లో పరీక్షలను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలను జారీచేయ�