రోడ్లపై గుంతల సమస్య పరిషారానికి ప్రభుత్వం ఒక యాప్ను ఏర్పాటు చేయవచ్చు కదా అని హైకోర్టు సూచించింది. జనం ఆ యాప్ ద్వారా తెలియజేసే ఫిర్యాదులను పరిశీలించి పరిషార చర్యలు తీసుకోడానికి సులభం అవుతుందని చెప్పి�
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై గెలుపొందిన ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప�
వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో, పరిషార మార్గాలతో వారంలోగా నివేదించాలని రాష్ట్ర ప్రభ
ప్రజా ప్రయోజనాల కోసం మీడియా సంస్థలు చేసే స్టింగ్ ఆపరేషన్లు చట్టబద్ధమేనని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరైనా వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని అవమానించడానికి దురుద్దేశంతో చేసే స్టింగ్ ఆపరేషన్లకు చట్
డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హనుమకొండలో బీఆర్ఎస్ కార్యాల యం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్రెడ్డి రాసిన లేఖ ఆధారంగా ఆర్డీవో చర్యలకు ఉపక్రమించడాన్ని హైకోర్టు తీవ్రంగా �
ఒడిశాలోని పూరీలో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం 46 ఏండ్ల తర్వాత తెరుచుకొన్నది. ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఆ రహస్య గదిని తెరిచారు. మొత్తం 11 మంది లోపలికి వెళ్లారు.