కర్ణాటక ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకొన్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపించింది. డీలిమిటేషన
హైకోర్టుకు ప్రభుత్వం వివరణ విచారణ ముగించిన ధర్మాసనం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి జరిగిన భూసేకరణతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వర్సిటీల్లో విద్యాబోధనే లక్ష్యంగా ఉండాల�
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 పోస్టుల భర్తీలో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్ల నుంచి 49 ఏండ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ వైస్చాన్స్లర్ నిర్ణయం తీసుకొన్నారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
కేసు నమోదైన 180 రోజుల్లోగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోతే నిందితుడు బెయిల్ పొందేందుకు అర్హుడని హైకోర్టు తీర్పు చెప్పింది. గంజాయి రవాణా కేసులో పోలీసులు 180 రోజులైనా చార్జిషీటు వేయలేదని, అయినా కింది కో�
సహజీవనం సంస్కృతి కారణంగానే ఇటీవలి కాలంలో లైంగిక నేరాలు, వ్యభిచారం వంటివి పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీఒక్కరి
ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. 779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధా