భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి భిక్నూర్ సమీపంలో జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు జంగంపల్లి నుంచి టెక్
భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) భారీగా ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి బిక్కూర్ వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
చినుకు పడిందా నగరంలో నరకం కనిపిస్తున్నది. వానలో తడుస్తూ, పొగ కాలుష్యాన్ని పీలుస్తూ గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సిందే. ఓ వైపు ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం, మరోవైపు బల్దియా అధికారుల, హైడ్రా సిబ్బంది నిర్�
మలక్పేట ప్రధాన రహదారిపై పైప్లైన్ పగిలిపోయింది. ఫలితంగా రహదారిపైకి మురుగునీరు ముంచెత్తడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద కాలువ నీటి కాలువ, డ్రైనేజీ కాలువ వేర్వేరుగా లేకపోవడంతో ఒకే దాంట్ల�
అధికార పార్టీ పెద్దల డైరెక్షన్లో బీఆర్ఎస్ సభకు మొదటినుంచీ అడ్డంకులు సృష్టిస్తూనే వచ్చారు. ప్రతిష్టాత్మక సభ కావడంతో లక్షలాదిగా జనం తరలివస్తారనే అంచనాలుండడంతో ముందుగానే దరఖాస్తు చేసినా కుట్రలతో అను
పొద్దంతా ఎండతో సతమతమైన నగరాన్ని సాయంత్రం వేళ.. గాలివాన వణికించింది..ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు.. అతి తక్కువ వ్యవధిలోనే ఒక్కసారిగా వాన ఉరుములా విరుచుపడటంతో.. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల ఈదురుగ�
Maha Kumbh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ తీవ్ర ట్రాఫిక్ జామ్తో నిండిపోతున్నాయి. 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 200 కి.మీ దూరం నుంచి ప్ర�
హైదరాబాద్ మహా నగర పరిధిలో సగటు నగరవాసి నిత్యం ఎదుర్కొనేది... ట్రాఫిక్ సమస్య. ఇల్లు దాటి బండి స్టార్ట్ చేశాడంటే ఏ జంక్షన్లో ఎంతసేపు పడిగాపులు కాయాలో కూడా తెలియని విషమ పరిస్థితి.
Korlapadu tollgate | సక్రాంతి పర్వదినం ముగయడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ నుంచి ప్రజలు హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చే అన్ని ప్రధాన రహదారులు
సంక్రాంతి పండుగకు సెలవులు రాడవంతో జోగుళాంబ గద్వా ల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద శనివారం సు మారు 3కిలో మీటర్ల మేర వా హనాలు నిలిచి పోయా యి. శని, ఆదివారం రెండు రోజులు సెలవులు రావడంతో అ
ఉదయం మొదలు...రాత్రి పన్నెండు గంటల వరకు మణికొండ, నార్సింగి పట్టణ కేంద్రాలల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్నచిన్న వ్యాపారాలు ఫుట్పాత్లపై నిర్వహిస్తుండటంతో అక్కడకు వచ్చే వాహనదారులు రో
జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్జాం చోటుచేసుకున్నది. నిత్యం ట్రాఫిక్జాంతో ఇబ్బందులు పడుతుండగా.. అమిస్తాపూర్ వద్ద సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభ ఉండంతో రాష్ట్రంలోన�