ఖమ్మం నుంచి కొత్తగూడెం వచ్చే ప్రధాన మార్గంలోని సుజాతనగర్ మండలం వేపలగడ్డ వద్ద సింగరేణి యాజమాన్యం, ఆర్అండ్బీశాఖ సంయుక్తాధ్వర్యంలో రూ.45 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నాయి.
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు రేపటి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు.
Traffic Jam | హైదరాబాద్ - విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
గ్రేటర్లో వాన దంచికొట్టింది. సీజన్ ఆరంభంలో నైరుతి రుతు పవనాలు మొహం చాటేసేందుకు ప్రయత్నించినా.. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది.
Heavy Traffic jam | హైదరాబాద్ నగర శివార్లలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. చింతల్కుంట చెక్పోస్ట్, భాగ్యలత వద్ద రోడ్డుపై భా
Vanjangi Hills: భూతల స్వర్గంగా చెప్పుకునే పాడేరు మన్యంలోని వంజంగి హిల్స్కు పర్యాటకులు భారీగా పోటెత్తారు. పర్యాటకులు ఎవరికి వారు వాహనాల్లో తరలివచ్చారు. దాంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలుపడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్
Heavy traffic jam | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భుదవారం భారీగా ట్రాఫిక్ జాం అయింది. వేములవాడ మూల వాగు వంతెనపై దాదాపు కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భక్తులు ఇబ్బంద�