ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనానికి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వ�
Heavy Rains | ఐటీ కారిడార్ ఉద్యోగులందరూ ఒకేసారి రోడ్లపైకి రావడంతో వర్షాల వేళ ట్రాఫిక్ రద్దీ ఎక్కువవడంపై సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఐటీ ఆఫీసులు 3 షిఫ్టుల్లో పని ముగించేలా చర్యలు తీసుకోవాలని సూచించా�
జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలో ప్రధానమైన మూసీ, కాగ్నా, ఈసీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్న
అల్పపీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని కుంటలు నిండుకుండలను తలపిస్తుండగా, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇటీవ
Heavy Rains | భారీ వర్షాలు, వరదల కారణంగా బడుల్లో మళ్లీ ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. కొన్ని బడులు మంగళవారం నుంచే ప్రారంభించగా, మరికొన్ని బుధవారం నుంచి బోధించనున్నాయి.
Holidays to Schools | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. బుధ, గురువారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ మంత్రి స
Minister Prashanth Reddy | చరిత్రలో ఇంత భారీ వర్షాపాతం ఎన్నడూ చూడలేదని, కుంభవృష్టితో చాలా నష్టం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల్లో అత్యధిక వర్షాపాతం నమోదైందని, అందులో ఐదుప్ర�
Minister Dayakar Rao | భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. వరంగల్లో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్,
Heavy rains | జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 14వ డివిజన్, ఏనమాముల SR నగర్ లో లోతట్టు వరద ప్రాంతాలను పంచాయతీరాజ్
Crime news | ల్లాలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న ఇద్దరు యువతులు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు జారీపడి మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని కొండేడు గ్రామంలో మంగళవారం చోటు చేస
Logout | హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగర పరిధిలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు.
Red Alert | రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న 24గంటల