CM KCR | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయ�
ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటం
హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్లోకి (Himayat Sagar) 1,300 క్యూసెక్కుల వరద స్తున్నది.
Snake Bite | వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాములు సంచరిస్తుంటాయి. వాటితో అప్రమత్తంగా ఉండాలి. నీటినిల్వ ప్రాంతాలు, చెట్ల పొదల్లో ఉన్న పురుగులు, కప్పలను తినేందుకు పాములు వస్తుంటాయి. కావున ఇంటి పరిసరాలను పరిశుభ్ర
Hyderabad Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన వాన తెల్లవార్లు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నది.
Hyderabad | భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు.. విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. అప్రమత్తతతో లేకుంటే ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలం�
Heavy Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ గ్రామం జలదిగ్భంధమయ్యింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకుపోయారు.
Andhrajyothy | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాంగులు, వంకలు ఏకమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నీరు నిలిచింది. �
Heavy Rains | ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అట�
Heavy Rains | రాష్ట్రంలో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరో 48 గంటలపాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచ
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నీటి వృథాకు చెక్ పెట్టేందుకు వాగులు, వంకలపై చెక్డ్యామ్లు నిర్మించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సత్ఫలితా లనిస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం స్తంభించింది. వాగలు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలు నిలిచాయి. చెర
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగ ఉండాలని, లోతట్టు ప్రాంతాలతోపాటు జలాశయాలు, చెరువులు, కుంటల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని కరీంనగర్ నూతన కలెక్టర్ బీ గోపి ఆదేశించారు.
వాన.. వరదలా మారింది. తెరిపివ్వకుండా జలధారలు కురిపించింది. రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలను నీటితో తన వశం చేసుకుంది. నేలనంతా తడిపి ముద్ద చేసింది. మూడో రోజూ తగ్గేదేలే.. అంటూ తన ప్రతాపాన్ని చూపించింది. ఉమ్