పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వానలు పడు తుండడంతో నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణ ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులతోపా టు పాదచారులు ఇబ్బందుల
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక
Heavy Rains | ఇది మహా కుంభవృష్టి. ఇది వరుణుడి రుద్రనర్తన. చరిత్రలో చూడని వానతో తడిసిముద్దయ్యింది తెలంగాణ. గత 4 రోజులుగా రాష్ట్రమంతా ఊహించనంత వర్షం పడుతున్నది. రికార్డుల వాన హోరెత్తుతున్నది. వరద పోటెత్తుతున్నది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. యాదాద్రి జిల్లా అడ్డగూ
నగరాన్ని వాన వీడడం లేదు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరవాసులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికార యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నది. ప్రాణ నష్టం జరుగకుండా, ఎలాంటి విపత్కర పర�
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని
చేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో వివిధ
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పటికే రంగంలోకి దిగారు. లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కింది స్థాయ�
‘మొగులుకు చిల్లులు పడ్డాయా..వరుణుడు పగబట్టాడా’ అన్నట్లు వర్షం బీభత్సం సృష్టించింది. హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రిదాకా ఎడతెరిపిలేకుండా దంచికొట్టింది. ఏకధాటిగా కు
రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపుతోనే జిల్లాలో వరద ముప్పు తప్పిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు అన్ని శా
గ్రేటర్లో వాన దంచికొట్టింది. సీజన్ ఆరంభంలో నైరుతి రుతు పవనాలు మొహం చాటేసేందుకు ప్రయత్నించినా.. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు లోతట్టు, ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్�
కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆయా
ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రే ఆల్మట్టి ప్రాజ