బుధవారం రాత్రంతా ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పోటెత్తిన వరద ఓరుగల్లు నగరంలో విధ్వంసం సృష్టించింది. హనుమకొండ, వరంగల్ నగరాల్లో తీవ్ర నష్టం మిగిల్చింది.
తొమ్మిదేండ్ల కాలంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి కూకట్పల్లిని ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చేసినట్లు ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడ�
Viral News | చుట్టూ ఉధృతంగా వరదనీరు.. మధ్యలో కరెంటు స్తంభం.. దానిపైన రిపేర్ చేస్తున్న ఈ ఉద్యోగిపేరు సంతోష్గౌడ్. సూర్యాపేట జిల్లా పాతర్లపహాడ్లో వరదతో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఎలక్ట్రిక్ హెల్పర్ సంత�
భారీ వర్షాలు కురుస్తుండడంతో శంషాబాద్ మున్సిపాలిటీలోని చెరువులు అలుగు పారుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో నుంచి భారీగా వర్షంపు నీరు గొల్లపల్లి చెరువు మీదుగా తొండుపల్లి చెరువులోకి అక్కడి నుంచి శంష
ఎగువన కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రెండు జలాశయాలకు 3,500 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా... అధికారులు రెండు చొప్పున గేట్లు ఎత్తి దిగువకు 3,600 క్యూసెక్కుల వరకు వదులుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల కిందటి వరకూ లోటు వర్షపాతం ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పలు మండలాల్లో అదనపు వర్షపా�
నాటి పాలనలో చినుకుపడితే వణికిపోయిన కరీంనగరం, ఇవాళ భారీ వర్షాలు ముంచెత్తినా సురక్షితంగా బయటపడింది. ఎడతెరిపిలేని వానలతో వరద పోటెత్తినా వెంటనే తేరుకున్నది. వర్షపు నీరు ఏరులై పారినా డ్రైనేజీల గుండా సాఫీగా �
విపత్కార పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని దొంతి, సీతారాం తండా గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను నర్స�
భారీ వర్షాలను లెకచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. సహాయక చర్యల్లో నిమగ్నమై చే స్తున్న సేవలు అమూల్యమని కొనియాడుతూ శు�
Suryapeta | సూర్యాపేట : జోరు వాన.. పోటెత్తిన్న వరద.. ఊరంతా తడిసి ముద్దయ్యింది. కరెంట్ సరఫరాలో అంతరాయం కారణంగా అంధకారం ఏర్పడింది. అలాంటి సమయంలో గ్రామస్తుల అవస్థలు చూడలేక ఒక ఎలక్రిక్టల్ హెల్పర్ సాహసం చేసి చెరు�
Musi River | కేతేపల్లి : ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. మధ్యాహ్నం తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో 8 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 19,217 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
Godavari | ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నద
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం కాస్తా.. శుక్రవారం ఉదయం నాటికి బలహీనపడిందని పేర్కొంది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర �