ఖైరతాబాద్ నియోజకవవర్గంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం రాత్రి ప్రారంభమైన వర్షం గురువారం మొత్తం కొనసాగింది.
ఉమ్మడి జిల్లా ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదనీటితో ఊర్లు, పైర్లు ఏకమయ్యాయి. పది రోజులుగా కురుస్తున్న వానలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు వణికిపోతున్నా యి. బుధవారం సాయంత్రం నుం చి మొదలైన కుంభవృష్టి �
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ గురువారం ఫోన్ చేశారు. వరద
వారం రోజులుగా కు రుస్తున్న వర్షాలతో జడ్చర్ల మండలంలో వాగులు, కుంటలు, చెరువులు నిండుకుండలా మారటంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసు, రెవెన్యూ అ ధికారులు విస్త్రతంగా చర్యలు చేపట్టారు. అన్ని గ్రా మాల్లో చాటి�
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చూడాలని టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సూచించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి గురువారం ప్రభాకర్రావు స�
ముసురు వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. పాత ఇండ్లల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నీటి ప్రవాహం గల కల్వర్టులు, ప్�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. 16 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్క పంచాయతీరాజ్శాఖ పరిధిలోనే రూ.305 కోట్ల నష్టం జరిగిందని ఆ శాఖ ప్రాథమిక అంచనా �
భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్
భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నడిచే రైళ్లను రద్దు చేసినట్టు గురువారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించారు. తొమ్మిది రైళ్లను దారి మళ్లించినట్టు పేర్కొన్నారు. గుంటూరు-డోన్, గుంటూరు-కాచ�
భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకున్నది.
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
Minister Dayakar Rao | కష్ట సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని, వారికి నిత్యం అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజాప్రతినిధులకు సూచించారు.
Minister KTR | భారీ వర్షాల నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి,
Medical Health Department | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నది. అన్ని విభాగాల అ�