Ahmedabad airport | గుజరాత్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది.
వికారాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రధాన ప్రాజెక్టులైన కోట్పల్లి, లక్నాపూర్, సర్పన్పల్లి, కాకరవేణి, జుంటుపల్లి ప్రాజెక
ఆదిలాబాద్ జిల్లాను ఆరో రోజైన శనివారం కూడా వర్షం వదలలేదు. వాన దంచికొట్టడంతో సగటు వర్షపాతం 100 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పలు కాలనీలు, ఇండ్ల
డెం ప్రాజెక్టుకు భారీ వరద నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని సీఎం కేసీఆర్ను సచివాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ వివరించారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు సంబంధించిన విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అ�
ఉత్తరాదిన పలు రాష్ర్టాల్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్..తదితర రాష్ర్టాల్లో జన జీవనం స్తంభించిపోయింది.
ఆదిలాబాద్ జిల్లాలో మూడో రోజు శనివారం వర్షం దంచికొట్టింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లగా చెరువులు నిండుకుండలా తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని జీఎస్ స్టేట్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలో�
గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రెండు రోజుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడం తో సరస్వతీ ఆయకట్టుకు సాగునీటి భరోసా కలిగింది. 15 రో జుల క్రితం వరకు గోదావరిలోకి వరద రాకపోవడంతో ప్రభు త్వం క�
Hyderabad | భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్దియా అప్రమత్తమైంది. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సమస్యలపై తక్షణం స్పందిస్తున్నది. బల్దియాకు 300 ఫిర్యాదులు రాగా, 280 పరిష్కరించింది. కలెక్టరేట్లోనూ ప్రత్యేక కంట్రోల్ �
Heavy Rains | ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ,కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం బంగాళ�
మూడురోజులుగా జిల్లాలో ముసురు వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని జోగుళాంబ గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర�
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా జిల్లాస్థాయి అధికారులతో ఇప్పటికే సమీక్షించినట్లు వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ప్రధానంగా పాత ఇండ్లల్లో నివాసం ఉ
నాలుగు రోజులుగా వాన గెరువియ్యడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద పోటె