అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింద
ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కూకట్పల్లి, అల్లాపూర్ ప్రాంతాల్లో 20 ఇండ్లు నీటి మునిగాయి. వానకు తోడు బలంగా వీచిన గాలులతో గ్రేటర్ వ్యాప్తంగా 115 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఎన్టీఆర్ �
Landslides | పొరుగు దేశం పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి (Landslides) ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Gujarat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat)ను భారీ వర్షాలు (heavy rain) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసినట్టు అధికారులు తెలిపారు.
వికారాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు వరద నీటితో ఉధృతంగా పారాయి. మండల పరిధిలోని మైలార్దేవరంపల్లిలోని కోళ్లోళ్ల వాగు, మద్గుల్చిట్టంపల్లి వాగు, రాళ్లచిట్టంపల
Heavy rain | నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి(Heavy rain) నగరం తడిసి ముద్దయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షానికి ఎల్బీ స్టేడియం(LB Stadium) ప్రహరీ గోడ కూలిపోయింది.
Heavy rain | గ్రేటర్ హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. రాంనగర్లోని(Ramnagar) బాప్టిస్ట్ చర్చి వద్ద వరదలో(Flood) కొట్టుకుపోయి మృతి(Person died) చెందాడు.
Hyderabad | హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. మంగళవారం వేకువజామున ఎడతెరపిలేకుండా వాన కురవడంతో రాజధానిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాహనాలు నీటమునిగాయి.
హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం (Rain) కురుస్తున్నది. జోగులాంబ గద్వాల, నాగర్కర్న్ల్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. జోగులాంబ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతు
జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు.