ఆనంద్నగర్ కాలనీలోని విశ్వేశ్వరయ్య భవన్ రోడ్డులో ఉన్న నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి నాలాలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. నాలాలో చుట్టు పక్కల వారు పెద్ద ఎత్తున �
Floods | భారీ వర్షాలు, వరదలకు (Floods) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా తెలిపారు.
Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి నీరు చేరింది.
7 Killed In Wall Collapse | భారీ వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఆ ఇంట్లో నిద్రించిన 9 మంది కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు కాపాడారు. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు.
భారీ వర్షం కారణంగా పంట పొలాల్లో నీరు నిల్వ చేరి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చనుంది. ఏమి చేయాలో తోచని స్థితిలో రైతులు అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఇప్పటికే నాటు వేసిన వరి పొలాలు, పత్తి, కంది, మిరప, ఉద్యాన పంటల్ల�
వర్షబీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు తేరుకోకముందే మరోసారి భారీ వర్షాలని వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే ఐదురో�
భారీ వర్షాలు, వరద సూర్యాపేట జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. కాలనీలు, ఇండ్లల్లోకి చేరిన నీటితో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నీట మునిగిన పొలాలు రైతులకు కోలుకోలేని దెబ్బ మిగిల్చింది. రోడ్లు మరమ్�
భారీ వర్షంతో కోదాడ పట్టణంలో జన జీవనం అస్తవ్యస్తమైంది. పట్టణంలోని 28వ వార్డుతోపాటు షిరిడీ సాయి నగర్, భవానీనగర్ ప్రాంతా ల్లో నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది.
Telangana Rains | మున్నేరుకు ముంపు వచ్చి మూడ్రోజులవుతున్నా మురుగును తొలగించేనాథుడే కరువయ్యాడు. కట్టుబట్టలతో ఉన్న బాధితులకు పస్తులు తప్పడం లేదు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప క్షేత
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుసున్న వర్షాల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వాగులు పొంగి ప్రవహించడంతో రహదారులు దెబ్బతిన్నాయి. పెన్గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీటమునిగాయి.
భారీ వర్షాలు, వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగిపొర్లడంతో రైల్వే ట్రాక్లు నీటమునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది.