దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వానలతో (Heavy Rain) లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి.
మొన్నటి దాకా వర్షాలు కురవడం లేదని ప్రజలు ఆలయాల్లో నీటితో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయగా.. వరుణుడు కరుణించాడు.. గురువారం రాత్రి అలంపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది.
గ్రేటర్వాసులు భారీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినైట్లెనా లేదు. మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుని వణికిపోతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో విహ�
2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
వరంగల్ జిల్లా (Warangal) వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి ప్రారంభమైన వర్షం శుక్రవారం ఉదయం వరకు సాధారణ నుంచి భారీ వర్షం కురిసింది. గీసిగొండలో 92.9 మిల్లీమీటర్లు, వరంగల్ లో 70.9 మిల్ల�
హైదరాబాద్ శివార్లలోని మణికొండలో (Manikonda) పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మణికొండలోని పుప్పాలగూడలో 35 అడుగుల పొడవున్న ఓ గోడ కూలిపోయింది.
ఆకాశానికి చిల్లులు పడినట్లుగా హైదరాబాద్లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడచూసినా నీరు నిలిచిపోయింది. నగరంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్ష�
కుండపోత వర్షంతో (Heavy rain)మహబూనగర్ పట్టణం అతలాకుతలమైంది. అరగంట పాటు కురిసిన వర్షానికి మున్సిపల్ కార్యాలయం, న్యూటన్ చౌరస్తా, బైపాస్ ల వద్ద నాలాలు పొంగిపొర్లాయి.
నిజామాబాద్ (Nizamabad) నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది.
గ్రేటర్ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైన వాన..రాత్రి వరకు పడుతూనే ఉంది. భారీ వర్షానికి నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
Hyd Rain | హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట, మధురానగర్, బోరబండ, యూసుఫ్నగర్, ఎర్రగడ్�
Amarnath Yatra | కశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను ఆగస్టు 3 వరకూ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Amarnath Yatra | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. జమ్ము కశ్మీర్లోనూ కుండపోత వర్షాలతో పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు తాత్కాలిక బ్రేక్ పడిం�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి జల్లులతో కూడిన వర్షం ఏకధాటిగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినప్పటికీ అనేక చోట్ల జల్లులతో కూడిన వర్షమే పడుతోంది.