Heart Operation | సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో మూడు రోజుల శిశువుకు అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స చేసినట్టు సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అనిల్కుమార్ ధర్మవరం త
ఇప్పుడు, అన్నిచోట్లా జంక్ ఫుడ్ దొరుకుతున్నది. ఈ రకమైన తిండి పిల్లలకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరితే ఆరోగ్యం మీదా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మూత్రపిండాల వ్యాధులు పెరుగడానికి జంక్ ఫుడ్ కూడా �
Indian-American student | బ్రిటన్లోని లండన్లో చదివిన భారతీయ-అమెరికన్ విద్యార్థికి (Indian-American student) ఏకంగా ఆరుస్లార్లు గుండె ఆగిపోయింది. అయితే లండన్ ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు.
Health Tips | గుండెకు బలాన్నిచ్చే ఆహారానికి మీ పళ్లెంలో చోటివ్వండి. యోగర్ట్, జీలకర్ర, మష్రూమ్స్, డార్క్ చాక్లెట్, విటమిన్-సి ఉన్న పదార్థాలు తరచూ తీసుకోండి.
మీకు నిద్రలో గురకవస్తుందా? అయితే, మధ్య వయసు దాటాక మీకు స్ట్రోక్, గుండెపోటు తప్పదని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికావ్యాప్తంగా 20-50 ఏండ్ల మధ్య వయసు గల 7,66,000 మందిపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించా�
వాసనను గుర్తించే శక్తి క్షీణించడానికి, తర్వాత కాలంలో కుంగుబాటు లక్షణాలు వృద్ధి చెందడానికి మధ్య సంబంధం ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. ప్రాథమిక దశలో హైపోసోమ్నియాగా, సమస్య మరీ తీవ్రమైతే ఎనోసోమ్నియాగా ప
లహరి.. వయస్సు 12 ఏండ్లు. అందరి పిల్లల్లా అల్లరి చేస్తూ బడికి వెళ్లే ఈ పాపకు పెద్ద కష్టం వచ్చి పడింది. అది జన్యుపరమైన గుండె సమస్య. తల్లిదండ్రులది చేనేత నేపథ్యం. ఇదే జబ్బుతో పదమూడేండ్ల కింద కుమారుడిని కోల్పోయా�
మూలకణాలు అనేవి తల్లీ పిల్లలను కలిపే బొడ్డు తాడులోని రక్తంలోనూ, మాయలోనూ ఉంటాయి. ఇంగ్లిష్లో ‘స్టెమ్ సెల్స్' అని పిలుస్తారు. వీటి నుంచి మనిషికి సంబంధించిన అన్ని అవయవాలనూ.. గుండె, కాలేయం, మూత్రపిండాలు.. ఇలా �
భారత్పై ‘షుగర్' బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కో�
డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్నగర్లోని ఎం పీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు (కార్డియాలజిస్ట్). 16 వేల శస్త్రచికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది.
దోమకాటు వల్ల వ్యాపించే వ్యాధుల్లో మలేరియా ముఖ్యమైనది. అనోఫేలస్ అనే రకమైన ఆడదోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని, దీని వల్ల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం �
వైద్యరంగంలో వస్తున్న మార్పులు, అధునాతన చికిత్స పద్ధతులపై అవగాహనకు సదస్సులు దోహదపడతాయని ఆర్ఎస్ఎస్డీఐ చైర్మన్ డాక్టర్ శంకర్ అన్నారు. శనివారం కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో రెండు రోజులు జరిగే 8వ ది