నిత్య జీవితంలో అనేక పదార్థాలకు ఆహారంలో చోటిస్తాం. కొన్నింటిని అంత పెద్దగా ఆలోచించకుండానే తీసుకుంటూ ఉంటాం. కనీసం అవి మన ఆరోగ్యానికి అంత హాని చేస్తాయన్న విషయమూ తెలీదు! అలాంటి ఓ పదార్థం రోజులో ఒక్క స్పూను త�
గోదావరిఖని జీవిత బీమా కార్యాలయంలో సోమవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ హాజరై సుమారు 200 మంది ఎస్ఐసీ ఉద్యోగులు, సిబ్బ�
బరువు తగ్గడం కోసం నియంత్రిత సమయంలో ఆహారం తీసుకుంటూ, ఉపవాసం చేసే విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ పెరుగుతున్నది. దీనివల్ల గుండె, రక్తనాళాల వ్యవస్థకు ముప్పు ఉండవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది.
వేళాపాళా లేని నిద్రతో గుండెకు ముప్పు అని తాజా అధ్యయనం హెచ్చరించింది. నచ్చిన సమయంలో రోజుకు 7-8 గంటలు నిద్రపోయినా ఫలితముండదని తెలిపింది. ప్రతి రోజూ నిద్రకు ఓ సమయాన్ని నిర్ణయించుకుని, ఆ సమయంలో నిద్రపోకపోతే, గ�
ఒకప్పుడు అరవై దాటితేనే దాడిచేసే గుండెపోటు.. ఇప్పుడు ముప్పై ఏళ్లకే ముప్పుగా పరిణమిస్తున్నది. ఉరుకులు పరుగుల నేటి జీవితంలో.. యువతలోనూ ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నది. ఇది.. దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని దె�
శరీరంలో అన్ని భాగాలపై దాడి చేసే వ్యాధి డయాబెటిస్. ఈ వ్యాధి కారణంగా రక్తంలో ఉండే అధిక చక్కెర స్థాయులు కండ్లు, కిడ్నీలు, గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అయితే, ఈ అవయవాలు మాత్రమే కాదు మధుమేహ వ్యాధ�
పెద్ద కోత లేకుండా చిన్నపాటి రంధ్రంతో గుండెకు చేసే శస్త్రచికిత్స విధానాన్నే మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే గుండె శస్త్రచికిత్సలో ఛాతీలోని ఎముకను కత్తిరించకుండా చి�
హృదయానికి ప్రత్యామ్నాయంలా పనిచేసే ఓ అవయవాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యార్టా (బృహద్ధమని లేదా మహాధమని) గుండెలా పని చేస్తుందని, రక్త ప్రసరణకు దోహదపడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
హార్ట్ ఫెయిల్యూర్ అయిన ఓ ఆస్ట్రేలియన్కు కృత్రిమ గుండెను అమర్చగా... అతడు దాంతో 100 రోజులు జీవించాడని, ఇది ప్రపంచంలో తొలిసారి అని సిడ్నీ వైద్యులు బుధవారం ప్రకటించారు. సదరు వ్యక్తి కృత్రిమ గుండెతో 100 రోజులు �
Heart Attack | అమీర్పేట, ఫిబ్రవరి 17 : డయాగ్నోసిస్ సరిగ్గా ఉంటే గుండెపోటు నివారణ సాధ్యమేనని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ సాయి రవిశంకర్ తెలిపారు. గుండె పనితీరును కనిపెట్టే ఒక సాధారణ ఈ�
గుండెకు మేలుచేసే ఆహార పదార్థాలు డెమెన్షియాను ఢీ కొడతాయని తేలింది. హార్వర్డ్ యూనివర్సిటీ, చైనాలోని మరికొన్ని యూనివర్సీటీలకు చెందిన పరిశోధకులు 55 ఏండ్లు, ఆపై వయసు కలిగిన 10,000 మంది నుంచి ఐదేండ్లపాటు సేకరించ�
చికాగోలో ఓ అతిథి ఇంట్లో స్వామి వివేకానంద బస చేసి ఉన్నారు. ఆయన నగరంలో ఉన్నాడని అక్కడి ధనికుల్లో ఒకడైన రాక్ఫెల్లర్కి తెలిసింది. స్వామిని కలుసుకోవడానికి ఓరోజు ఆర్భాటంగా ఆ ఇంటికి వెళ్లాడు.
పారాసిటమాల్ మాత్రలను దీర్ఘకాలం వాడటం వల్ల వృద్ధుల గుండె, మూత్రపిండాలు, నోరు, పెద్ద పేగులు, చిన్న పేగులు, మలద్వారం వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
మెదడు నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా గుండె పని చేస్తుందనేది ఇప్పటివరకు వైద్యులు విశ్వసిస్తున్న విషయం. అయితే, గుండె తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని తాజాగా పరిశోధకులు గుర్తించారు.