బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు..ఎవరైనా గదిలోనే ఉండేందుకు ఇష్టపడతారు.. చాలామంది వాకింగ్కు వెళ్లేందుకు బద్ధకిస్తారు. కానీ, శరీరానికి సూర్మరశ్మి అందకపోతే అనారోగ్యంపాలవుతామట. మరి ఉదయంపూట ఎండలో �
మలబద్ధకం అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. జంక్ఫుడ్, జీవనశైలిలో మార్పు వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఈ మలబద్ధకం సమస్యకు ఆయు
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం ఎలా మారుతుందనేది జన్యుపరమైన అంశాలపై ఆధారపడినా కొన్ని అలవాట్లు, ఆహారం కూడా ఆరోగ్యంపై, యవ్వనంగా కనిపించడంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మద్�
తమ పిల్లలు మేధావులుగా మారాలని అందరు తల్లిదండ్రులు అనుకుంటారు. తమ బిడ్డ అత్యంత తెలివిమంతుడు కావాలని కోరుకుంటారు. అయితే, ఇలా కావాలంటే ఆయుర్వేదం ప్రకారం వారికి రోజూ కొన్ని తినిపించాలట. ఇలాచేస్త�
చల్లని సాయంత్రం. అందులోనూ చలికాలం. వేడివేడిగా ఏదైనా తాగాలనిపించడం సహజం. ఆరోగ్యానికి హాని కలిగించే టీకాఫీలతో పోలిస్తే.. రకరకాల కూరగాయలు, ధాన్యాలతో చేసే సూప్స్ ఉత్తమమని అంటున్నారు పోషకాహార నిపుణులు. దీర్�
కరోనా మూడో వేవ్ వచ్చేలా ఉంది. మొదటి వేవ్ నుంచే అంతా ఫిట్నెస్, రోగ నిరోధక శక్తి మీద దృష్టిపెట్టారు. ఒకవేళ, ఇంకో లాక్డౌన్ ప్రకటిస్తే, మళ్లీ ఇంట్లోనే జిమ్ చేయాల్సిన పరిస్థితి. ‘గురువులేని విద్య గుడ్డి�
హృద్రోగం… కోట్లాది జీవితాలను నరకంగా మార్చిన మహమ్మారి. సమస్య తీవ్రమై గుండెలో కొంతభాగం దెబ్బతిన్నప్పుడు, వారికి ఇతరుల గుండెను అమర్చడమో, యంత్రాల ద్వారా రక్త ప్రసరణ కొనసాగించడమో చేస్తారు. ఈ రెండు పద్ధతులూ ఖ
అనుమానం లేదు. కొవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల వల్ల, ఇంట్లోనే ఉండిపోయిన పిల్లలు రకరకాల సవాళ్లను ఎదుర్కొన్నారు. పసివాళ్లను ఊబకాయం, కుంగుబాటు, నిరుత్సాహం లాంటి సమస్యలు పీడించాయి. విద్యార్థుల మీద లాక్డౌన్
న్యూఢిల్లీ : అధిక రక్తపోటు, జన్యుపరమైన కారణాలు, స్మోకింగ్, కొలెస్ట్రాల్ వంటివి స్ట్రోక్ వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తాయి. అయితే మెరుగైన ఆహారంతో స్ట్రోక్ రిస్క్ను నివారించవచ్చని నిపుణుల
న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలిలో కూర్చుని పనిచేయడం ఆరోగ్యానికి శాపంలా మారింది. కదలికలు లేని లైఫ్స్టైల్ అనేక వ్యాధులను తెచ్చిపెడుతోంది. కొవ్వుపేరుకుపోయి జీవక్రియల వేగం తగ్గి శరీరం వ్యాధులక�
Breast Cancer | నడివయసు దగ్గరపడుతున్న కొద్దీ రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా దగ్గరవుతూ వస్తుంది. ఆధునిక వైద్య విధానాల పుణ్యమాని, ఈ రుగ్మతకు సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి వచ్చింది. కాకపోతే అదో ఖరీదైన వ్యవహారం. చి
చలికాలంలో చర్మం పొడిబారడం, దురద, మొటిమలు మొదలైన సమస్యలు సాధారణం. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు చర్మ కణాల్లోని తేమ తగ్గుతూ ఉండటమే దీనికి కారణం. అయితే మార్కెట్లో దొరికే వివిధ మాయిశ్చరైజర్లు, క్రీములు, లోషన్ల�