హెల్దీ పీపుల్స్తోనే హెల్దీ రాష్ట్రం సాధ్యమవుతుందని, వైద్య ఆరోగ్యరంగం ప్రాధ్యాన్యాన్ని గుర్తించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. తాజా బడ్జెట్లో వైద్యఆరోగ్య రంగానికి కేవలం 2% న�
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయల కల్పించి, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులతో సహా ఇతర పోస్టులను నెల రోజుల్లో భర్తీ చేయనున్నట్లు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ శివరాంప్రసాద్ తెలిపా�
Health Tips | అనారోగ్యం ఎంత ఇబ్బందికరమో ఈతరం గ్రహిస్తున్నది. క్రమంగా ఫిట్నెస్ పట్ల శ్రద్ధ పెరుగుతున్నది. అందుకు సూచనగా, ఆరోగ్యరంగంలో సరికొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిని శాసించనున్న కొన్ని ధోరణులు..
KTR | బీఆర్ఎస్ పాలనలో వైద్యరంగంలో వచ్చిన మార్పులు మామూలు మార్పులు కావని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వైద్యరంగంలో సాధ
స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ (Telangana) వైద్యారోగ్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కా�
రక్తదానాన్ని ప్రోత్సహించటానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, క్యాంపులు నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో (2023-24) ఏక�
ఆరోగ్యరంగంలో ఎన్నో గొప్ప మార్పులు వస్తున్నాయి. జీవన ప్రమాణాలు పెరగడంతో ఆయుర్దాయం అధికమైంది. దీంతో, కుటుంబ సభ్యుల వృద్ధాప్య సమస్యలు ఇంట్లోని ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎవరో ఒకరు ‘కేర్ గివర్�
కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో... వినూత్న ఆవిష్కరణలతోనే వాటి నియంత్రణ సులభతరం అవుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సీసీఎంబీలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో జర
కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్యరంగం కొత్త చరిత్రను లిఖిస్తున్నది. మునుపెన్నడూ లేని విప్లవాత్మక కార్యక్రమాలు.. ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఆరోగ్య పథకాలకు బడ్జెట్ కేటాయింప�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చరిత్రలో 2022 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గత ఏడాది అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించామని చెప�
నర్సు ఉద్యోగాలకు విదేశాల్లో డిమాండ్ బాగా ఉన్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని తెలిపారు. బుధవారం సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర�
CM KCR | కేంద్ర మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ తిట్టిపోతారు.. మళ్లీ ప్రభుత్వ పథకాలు బాగున్నాయని రేపే అవార్డులు ఇస్తారని కేసీఆర్ అన్నారు. వరంగల్�