ఆరోగ్య సూచీల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడోస్థానానికి ఎగబాకింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు, దవాఖానల్లో ఆధునిక వసతులతో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. ఆరోగ్య పరీక్షలు
సీఎం కేసీఆర్ నూతనంగా మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వడంతో రాష్ట్రం లో వైద్యవిద్య మరోస్థాయికి చేరుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రూ. 1,479 కోట్లతో 8 జిల్లాల్లో మెడికల్ క�
హైదరాబాద్ : తెలంగాణ వైద్య, ఆరోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రానికి చెందిన 13 ప్రభుత్వ ఆసుపత్రులు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి నేషనల్ క�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ క�
రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుందని ఆ శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించ�
న్యూఢిల్లీ: ఇవాళ ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో ఎయిమ్స్ లైట్హౌజ్ లాంటిద�