చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో షుగర్, కీళ్లనొప్పులు ప్రథమస్థానంలో ఉంటాయి. ఈ రెండింటివల్ల ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే, ఈరెండింటికీ చెక్ పెట్టే అద్భుతమైన మందు ఒకటుందట.
ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే వీలుంటుంది. అదేవిధంగా జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. కొన్ని రకాల ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా జీవిత కాలా
సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలో ఒకప్పుడు విటమిన్ డీ లోపం అనేది వినిపించేదే కాదు. అలాంటిది ఇప్పుడది ఎండమావిగా మారిపోయింది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి డీ విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్
మధుమేహం.. దీన్నే షుగర్ అని కూడా పిలుస్తాం. సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి దీన్ని గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గణాంకాల ప్రకారం ఇండియా, చైనా, యూఎస్ఏలో అత్యధిక శా�
పసుపు..ఈ దినుసు లేని వంటిల్లనేదే ఉండదు.. మన భారతీయులు పసుపును పురాతన కాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ కూర వండినా అందులో పసుపు ఉండాల్సిందే. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన, రంగు వస్తాయి.
Knee Pain | మోకాళ్లు అరిగిపోవడం అనేది నరకప్రాయమైన సమస్య. కీళ్లలో ఉండే కార్టిలేజ్ అనే పదార్థం తగ్గిపోవడమే ఇందుకు ముఖ్య కారణం. సహజమైన కార్టిలేజ్ను తిరిగి అందించడానికి శరీరంలో వేరే భాగం నుంచి తీయడమో, మరొకరి కార�
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు..ఎవరైనా గదిలోనే ఉండేందుకు ఇష్టపడతారు.. చాలామంది వాకింగ్కు వెళ్లేందుకు బద్ధకిస్తారు. కానీ, శరీరానికి సూర్మరశ్మి అందకపోతే అనారోగ్యంపాలవుతామట. మరి ఉదయంపూట ఎండలో �
మలబద్ధకం అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. జంక్ఫుడ్, జీవనశైలిలో మార్పు వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఈ మలబద్ధకం సమస్యకు ఆయు
ప్రపంచంలో ఎంతటి విధ్వంసం జరిగినా, భయంకర ఉత్పాతం వచ్చినా తల్లిదండ్రుల ఒడిలో ఉంటే తమకేమీ కాదని అనుకునే అమాయకత్వం పిల్లలది. కానీ క్యాన్సర్కు అలాంటి మొహమాటాలేమీ ఉండవు. శత్రువులను దునుమాడే అరివీర భయంకరుడై�
తమ పిల్లలు మేధావులుగా మారాలని అందరు తల్లిదండ్రులు అనుకుంటారు. తమ బిడ్డ అత్యంత తెలివిమంతుడు కావాలని కోరుకుంటారు. అయితే, ఇలా కావాలంటే ఆయుర్వేదం ప్రకారం వారికి రోజూ కొన్ని తినిపించాలట. ఇలాచేస్త�
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అంతా కోరుకుంటారు. కానీ చాలామంది వారి లంచ్ బాక్సులపై శ్రద్ధపెట్టరు. ఏది త్వరగా అయితే అది చేసి పెడుతుంటారు. దీంతోపాటు పిల్లలు మారాం చేస్తున్నారని జంక్ఫుడ్ కూడా పెడుత�
New study: అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కొత్తగా 15 లక్షల మంది మధుమేహం బారినపడుతున్నారు. అందులో దాదాపు 5 లక్షల మంది 70 ఏండ్లు దాటిన వృద్ధులే ఉంట
Sun Exposure and Vitamin D | బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఎవరైనా గదిలోనే ఉండేందుకు మొగ్గు చూపుతారు. అలా, శరీరానికి సూర్మరశ్మి అందకపోవడంతో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అందువల్ల రోజూ ఉదయం పావుగంటయినా ఎండలో కూర్చోవడమో, న�
Skin Cancer | వయోభేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులను గమనిస్తుంటే ఎవ్వరికైనా శరీరంలో చిన్న మార్పు కనిపించగానే వెన్ను జలదరిస్తుంది. శరీరం లోపలి అవయవాలలో జరిగే మార్పులను లక్షణాలు తీవ్ర�