సోషల్ మీడియా కారణంగా భోజనం మానేసి స్నాక్స్కు జనం జైకొడుతున్నారు. కొత్తకొత్త స్నాక్స్ కోసం వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లపై వెదుకుతున్నారు. కొత్తగా కనిపించే టిఫిన్లు, స్నాక్లను...
10K Steps Challenge | జాగింగ్, రన్నింగ్ చాలామందికి ఇష్టం ఉండదు. కొందరికి అంత సత్తువ కూడా లేకపోవచ్చు. అలాంటివారు హాయిగా నడక సాగించవచ్చని సలహా ఇస్తున్నారు ఫిట్నెస్ నిపుణులు. అందుకే ‘10కే స్టెప్స్ చాలెంజ్’ అనేకాన�
World Encephalitis Day | దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు. దీన్ని ఇంగ్లీష్లో ఎన్సెఫలైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి కారణంగా మెదడులోని నాడీ కణాల్లో వాపు ఏర్పడి వాటి పనితీరులో అవరోధాలు ఏర్పడ
గర్భిణులు ఆహారం విషయంలో అతిజాగ్రత్తగా ఉండాలి. ఏ ట్రైమెస్టర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే గర్భిణులు తీసుకునే ఆహారంపైనే పుట్టే బిడ్డ ఆరోగ్యం ఆధారపడుతుం�
COVID-19 | కొవిడ్ వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఫలితంగా రక్తంలో గడ్డలు ఏర్పడతాయి. ‘ డైసల్ఫిరమ్ ( Disulfiram )’ అనే ఓ తాతలకాలం నాటి మందు ఇందుకు విరుగుడుగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. డైసల్ఫిరమ్ గు
New Born Babies | పిల్లల్లో జలుబు, దగ్గు లాంటి సమస్యలు త్వరగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ శ్వాసకోశ వ్యాధులు ప్రాణాంతకంగానూ మారుతాయి. ఇలా ఎందుకు జరుగుతున్నదనే విషయం మీద ఈమధ్యనే ఓ కీలక పరిశోధన ఫలితం వెలువడింది.
Diabetes | పిలవకుండానే వచ్చేసి, ఒంట్లో తిష్ఠ వేసే మొండి అతిథి.. మధుమేహం. జీవితాంతం ఆ రుగ్మతతో సహజీవనం చేయాల్సిందే. మరీ ముఖ్యంగా ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహ సమస్య పెరిగిపోతున్నది. జన్యుపరమైన కారణా�
చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో షుగర్, కీళ్లనొప్పులు ప్రథమస్థానంలో ఉంటాయి. ఈ రెండింటివల్ల ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే, ఈరెండింటికీ చెక్ పెట్టే అద్భుతమైన మందు ఒకటుందట.
ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే వీలుంటుంది. అదేవిధంగా జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. కొన్ని రకాల ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా జీవిత కాలా
సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలో ఒకప్పుడు విటమిన్ డీ లోపం అనేది వినిపించేదే కాదు. అలాంటిది ఇప్పుడది ఎండమావిగా మారిపోయింది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి డీ విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్
మధుమేహం.. దీన్నే షుగర్ అని కూడా పిలుస్తాం. సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి దీన్ని గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గణాంకాల ప్రకారం ఇండియా, చైనా, యూఎస్ఏలో అత్యధిక శా�
పసుపు..ఈ దినుసు లేని వంటిల్లనేదే ఉండదు.. మన భారతీయులు పసుపును పురాతన కాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ కూర వండినా అందులో పసుపు ఉండాల్సిందే. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన, రంగు వస్తాయి.