గర్భిణులు ఆహారం విషయంలో అతిజాగ్రత్తగా ఉండాలి. ఏ ట్రైమెస్టర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే గర్భిణులు తీసుకునే ఆహారంపైనే పుట్టే బిడ్డ ఆరోగ్యం ఆధారపడుతుం�
COVID-19 | కొవిడ్ వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఫలితంగా రక్తంలో గడ్డలు ఏర్పడతాయి. ‘ డైసల్ఫిరమ్ ( Disulfiram )’ అనే ఓ తాతలకాలం నాటి మందు ఇందుకు విరుగుడుగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. డైసల్ఫిరమ్ గు
New Born Babies | పిల్లల్లో జలుబు, దగ్గు లాంటి సమస్యలు త్వరగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ శ్వాసకోశ వ్యాధులు ప్రాణాంతకంగానూ మారుతాయి. ఇలా ఎందుకు జరుగుతున్నదనే విషయం మీద ఈమధ్యనే ఓ కీలక పరిశోధన ఫలితం వెలువడింది.
Diabetes | పిలవకుండానే వచ్చేసి, ఒంట్లో తిష్ఠ వేసే మొండి అతిథి.. మధుమేహం. జీవితాంతం ఆ రుగ్మతతో సహజీవనం చేయాల్సిందే. మరీ ముఖ్యంగా ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహ సమస్య పెరిగిపోతున్నది. జన్యుపరమైన కారణా�
చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో షుగర్, కీళ్లనొప్పులు ప్రథమస్థానంలో ఉంటాయి. ఈ రెండింటివల్ల ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే, ఈరెండింటికీ చెక్ పెట్టే అద్భుతమైన మందు ఒకటుందట.
ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే వీలుంటుంది. అదేవిధంగా జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. కొన్ని రకాల ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా జీవిత కాలా
సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలో ఒకప్పుడు విటమిన్ డీ లోపం అనేది వినిపించేదే కాదు. అలాంటిది ఇప్పుడది ఎండమావిగా మారిపోయింది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి డీ విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్
మధుమేహం.. దీన్నే షుగర్ అని కూడా పిలుస్తాం. సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి దీన్ని గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గణాంకాల ప్రకారం ఇండియా, చైనా, యూఎస్ఏలో అత్యధిక శా�
పసుపు..ఈ దినుసు లేని వంటిల్లనేదే ఉండదు.. మన భారతీయులు పసుపును పురాతన కాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఏ కూర వండినా అందులో పసుపు ఉండాల్సిందే. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన, రంగు వస్తాయి.
Knee Pain | మోకాళ్లు అరిగిపోవడం అనేది నరకప్రాయమైన సమస్య. కీళ్లలో ఉండే కార్టిలేజ్ అనే పదార్థం తగ్గిపోవడమే ఇందుకు ముఖ్య కారణం. సహజమైన కార్టిలేజ్ను తిరిగి అందించడానికి శరీరంలో వేరే భాగం నుంచి తీయడమో, మరొకరి కార�
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు..ఎవరైనా గదిలోనే ఉండేందుకు ఇష్టపడతారు.. చాలామంది వాకింగ్కు వెళ్లేందుకు బద్ధకిస్తారు. కానీ, శరీరానికి సూర్మరశ్మి అందకపోతే అనారోగ్యంపాలవుతామట. మరి ఉదయంపూట ఎండలో �
మలబద్ధకం అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. జంక్ఫుడ్, జీవనశైలిలో మార్పు వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఈ మలబద్ధకం సమస్యకు ఆయు
ప్రపంచంలో ఎంతటి విధ్వంసం జరిగినా, భయంకర ఉత్పాతం వచ్చినా తల్లిదండ్రుల ఒడిలో ఉంటే తమకేమీ కాదని అనుకునే అమాయకత్వం పిల్లలది. కానీ క్యాన్సర్కు అలాంటి మొహమాటాలేమీ ఉండవు. శత్రువులను దునుమాడే అరివీర భయంకరుడై�