తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టిసారించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పదేండ్లలో వైద్యరంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.12 వేల కోట్లకుపైగా కే�
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురసరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో మంగళవారం
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. భారీ వర్షాలు కురుస్తున్నందున మలేరియా, డెంగీ, చికున్గున్యా, డయేరియావంటి రోగాలు వ్యాప్తి చెందే అవకాశమున్నందున వైద్యారోగ్యశాఖతో పాట�
Medical Health Department | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నది. అన్ని విభాగాల అ�
దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్
Medical Colleges | విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100శాతం సీట్లను తెలంగాణ విద్యార్థు
ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్ కాలేజీలు (Medical colleges) ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పార�
మహారాష్ట్రలో (Maharashtra) కరోనా (Coronavirus) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 450 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,42,509కి చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.