హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 765 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. 648 మంది బాధితులు కోలుకోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,12,381కి చేరింద
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 91 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎక్కువ శాతం మృతుల్లో గుండెపోటు వచ్చినవాళ్లు ఉన్నట్లు ఉత్తరాఖం�
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ ఆర్థోపెడిక్ వైద్యులతో సమ
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్య విధాన మండలిలో మరో 2,588 పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది...
అమరావతి: ఏపీలో కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి ర్యాలీ చేస్తూ తమకు తీరని నష్టాన్నిచేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ
Holidays for educational institutions from jan 8 to 16th : CM KCR | తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సెలవులు ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు
సికింద్రాబాద్ : కంటోన్మెంట్లో ఒమిక్రాన్ కలకలం రేపింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతున్న 27 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే యువకుడు చిరునామా
అమరావతి: ఒమిక్రాన్ వైరంట్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో కొన్ని గంటలు ఓ వార్త సంచలనం కలిగించింది. సుమారు 30 మంది ప్రయాణికులు విదేశాల నుంచి ఏపీకి వచ్చి మిస్సయ్యారన్న వార్తను ఏపీ ఉన్నతాధికారులు ఖండించారు. శనివ�
ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు సర్కారు వరం హైదరాబాద్, వరంగల్లో ప్రత్యేక కేంద్రాలు ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకూ ఉచిత సేవలు అవసరమైన చోట్ల కొత్త కేంద్రాలు, యూనిట్లు ఆరోగ్యశ్రీపై సమీక్షలో మంత్రి హరీశ్ర�
జీవన ప్రమాణాలు మరింత మెరుగు ప్రజల ఆదాయం, వైద్య సౌకర్యాల వృద్ధే కారణం అర్థ గణాంకాల శాఖ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రజల ఆయుష్షు పెరుగుతున్నది. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మె�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలో ముగ్గురు కొవిడ్తో మృతి చెందగా, కొత్తగా 230 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 2,615 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వారు తెల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 117 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విశాఖలో ఒకరు కరోనాతో మృతి చెందినట్లు వివరించారు. ప్రస్త�