తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కేసులు బయటపడడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక వేసింది. ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి .. జిల్లా వైద్యాధికారులతో భే�
సీఎం జగన్ సమీక్ష | ఆంధ్రప్రదేశ్లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.
విధివిధానాలు రూపొందించిన వైద్యారోగ్యశాఖ అడిషనల్ కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యత 040-24651119 నంబర్తో ఎపిడమిక్ సెల్ హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య
ఆరోగ్య తెలంగాణపై అబద్ధపు ప్రచారం రాష్ట్రంలో జనాభాకు సరిపడా వైద్యులే లేరట అవాస్తవాలనే వండివార్చిన ఓ వర్గం మీడియా డబ్ల్యూహెచ్వో ప్రకారమే రాష్ట్రంలో వైద్యులు తెలంగాణలో ప్రతి వెయ్యిమందికి ఓ డాక్టర్ అన�
మేడ్చల్, జూన్8(నమస్తే తెలంగాణ): లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టపరంగా నేరమని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా స్థాయి సలహా సంఘ సమా
నిర్లక్ష్య వైద్యంపై కఠిన చర్యలకు దిగిన ప్రభుత్వం 5 ప్రైవేటు దవాఖానల కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు మరో 64 ప్రైవేటు హాస్పిటళ్లకు షోకాజ్నోటీసులు కేటీఆర్ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలో చర్యలు ప్రైవేటు దవాఖ
అధికంగా వసూలు చేస్తే చర్యలు | కొవిడ్ బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసే దవాఖాన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు.
మంత్రి హరీశ్ రావు | వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.
ఈటల నుంచి తప్పించిన కేసీఆర్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్యశాఖను తప్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం చేసిన స
ఫలితాలు వెల్లడి | స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామక ఫలితాలను టీఎస్పీఎస్సీ గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఉద్యోగాలకు 2418 మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
సిటీబ్యూరో,ఏప్రిల్26 (నమస్తేతెలంగాణ): గాంధీ దవాఖానతోపాటు హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వైద్య సేవలు అందించేందుకు అర్హత, ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జి�
సర్వ వేళల్లో సర్కార్ అప్రమత్తం! కొవిడ్ కట్టడికి రాజీలేని పోరాటం ఇతర రాష్ర్టాలకన్నా ఇక్కడే మెరుగు అందుబాటులో తగినంత ఆక్సిజన్ మందులు, బెడ్లు, వెంటిలేటర్లు కూడా పీహెచ్సీ స్థాయిలోనూ కరోనా పరీక్షలు మార�
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 21: ప్రజలు అపోహలను నమ్మకుండా నిశ్చింతగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరీంనగర్ జిల్లా హు�