అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలో ముగ్గురు కొవిడ్తో మృతి చెందగా, కొత్తగా 230 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 2,615 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వారు తెల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 117 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,360 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విశాఖలో ఒకరు కరోనాతో మృతి చెందినట్లు వివరించారు. ప్రస్త�
Corona Update | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు కరోనాతో మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
పెంబి : గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైనా సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని సంకల్పించడంత
Covid-19 | ఏపీలో కొత్తగా 1,321 మంది కరోనా | ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం 20,10,566కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,81
Covid Vaccination Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో నేటి నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది.
Corona Virus | నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ పోలీస్ స్టేషన్ కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా 9 మంది సిబ్బందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
తెలంగాణలో కొత్తగా 696 కరోనా కేసులు | రాష్ట్రంలో కొత్తగా 696 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. వైరస్ నుంచి 858 మంది బాధితులు
తాత్కాలిక భర్తీకి ఆర్థికశాఖ ఆదేశాలు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో 894 ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆర్థికశ�
తెలంగాణలో కొత్తగా 729 కరోనా కేసులు | రాష్ట్రంల్లో కొత్తగా 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. కొత్తగా 987 మంది మహమ్మారి నుంచి
తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కేసులు బయటపడడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక వేసింది. ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి .. జిల్లా వైద్యాధికారులతో భే�
సీఎం జగన్ సమీక్ష | ఆంధ్రప్రదేశ్లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.
విధివిధానాలు రూపొందించిన వైద్యారోగ్యశాఖ అడిషనల్ కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యత 040-24651119 నంబర్తో ఎపిడమిక్ సెల్ హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య