వైద్యారోగ్య శాఖ బడ్జెట్ కేటాయింపులను ఏటికేడు పెంచుతూవస్తున్నారు. నిరుడు ఏకంగా రూ.11,440 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. ఈ ఏడాది ఆ రికార్డును అధిగమిస్తూ ఏకంగా రూ.12,161 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖకు మంచి పేరు తెచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆ శాఖ మంత్రి హరీశ్రావు కోరారు. పని చేసే వారిని ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందన్నారు. విధుల్లో నిర్ల�
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై హెల్త్క్యాంప్లో చికి�
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1054 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,21,671కి చేరింది. తాజాగా 795 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,11,568 మంది బాధితులు క�
హైదరాబాద్ : పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్గఢ్ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జర�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 765 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. 648 మంది బాధితులు కోలుకోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,12,381కి చేరింద
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 91 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎక్కువ శాతం మృతుల్లో గుండెపోటు వచ్చినవాళ్లు ఉన్నట్లు ఉత్తరాఖం�
హైదరాబాద్ : ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ ఆర్థోపెడిక్ వైద్యులతో సమ
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్య విధాన మండలిలో మరో 2,588 పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది...
అమరావతి: ఏపీలో కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి ర్యాలీ చేస్తూ తమకు తీరని నష్టాన్నిచేకూర్చే కొత్త పీఆర్సీని రద్దు చేయాలంటూ
Holidays for educational institutions from jan 8 to 16th : CM KCR | తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సెలవులు ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు