Harish Rao | రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద�
కర్ణాటకలో మళ్లీ కలరా కలకలం రేగింది. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు(బీఎంసీఆర్ఐ) చెందిన ఇద్దరు విద్యార్థులకు కలరా పాజిటివ్ తేలిందని అధికారులు ఆదివారం వెల్లడించారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది.
రాష్ట్రంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో మొత్తం 5,348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈ నెల 16న ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమల�
వైద్యారోగ్యశాఖలో జిల్లాకో న్యాయం నడుస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో ప్రభుత్వం 2,418 మంది స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు)ను నియమించింది. అదే ఏడాది జూలై/ఆగస్టు నెలల్లో వారు విధుల్లో చేరార�
వైద్యారోగ్యశాఖను లంచాల రోగం వేధిస్తున్నది. ప్రతి పనికీ అన్ని స్థాయిల్లో డబ్బు జబ్బు పెరిగిపోయింది. ప్రతి వ్యవహారంలో లంచం ఇవ్వనిదే ఫైల్ కదలని దుస్థితి తలెత్తింది. నల్లగొండ జిల్లాలో దవాఖాన సూపరింటెండెం
Bhatti Vikramarka | వైద్య, ఆరోగ్య శాఖ(Health department)లో త్వరలో మరో 5 వేల ఉద్యోగాలు(Five thousand Jobs) భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.
సవరించిన అడిషనల్ డీఎంఈల మెరిట్ జాబితాను వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ నెల 29లోపు అందజేయాలని డీఎంఈ త్రివేణి గురువారం ఉత్తర్వులిచ్చారు.
Medaram Jatara | సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు, మేడారంలో 50 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
స్టాఫ్ నర్సుల నియామకాలకు ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన మెరిట్ జాబితా తీవ్ర గందరగోళానికి తెరలేపింది. 9 విభాగాల్లో 7,094 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి వైద్యారోగ్య శాఖ గత నెల 28వ తేదీన మెరిట్ జాబి
నర్సుల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం కల్పించిన ‘ఆఫీసర్' హోదా ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. దాదాపు మూడు నెలలుగా జీవోలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొత్త ఏడాదిలో అయినా తీపి కబురు చెప్పాలని నర్సులు కోరుత
వైద్యారోగ్య శాఖలో ఇటీవల కౌన్సెలింగ్ పూర్తి చేసుకొన్న 310 మంది ఫార్మసిస్టులకు సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నియామక పత్రాలను అందజేయనున్నారు.
Health Department | వైద్యారోగ్యశాఖలో 310 ఫార్మాసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105 పోస్టులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. టీవీవీపీ పరిధ�
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. డెంగీ, మలేరియాతోపాటు సీజనల్గా వచ్చే జ్వరాలపై ప్రధానంగా దృష్టిసారించింది. కేసులు నమోదైన చోట ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు �