రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 13,929 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందులో 7,170 పోస్టులకు నియామకాలు కొనసాగుతున్నాయని, రిక్రూట్మెంట్ తర్వాత 6,759 ఖాళీలు ఉంటాయని స్పష్టంచేశారు.
Health Department | వైద్యారోగ్యశాఖలో లాంగ్ స్టాండింగ్ అధికారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. డిప్యూటేషన్లు, బదిలీలు, ప్రమోషన్లు.. ప్రతి పనికో రేట్ ఫిక్స్ చేసి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్
Telangana | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి వసూళ్ల దందాను నడిపించడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. డిప్యుటేషన్లు, ఉద్యోగ నియామకాలు, ఉద్యోగోన్నతుల విషయంలో ఇప్పట�
Retirement Extension | రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అవినీతి పరాకాష్టకు చేరింది. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు, బదిలీలు, డిప్యుటేషన్లు, బిల్లుల చెల్లింపుల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్న ఆ శాఖలో తాజాగా వైద్యుల రిటైర్మెంట�
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన కేసీఆర్ సర్కార్ వైద్య, ఆరోగ్యశాఖను అన్ని విధాలుగా బలోపేతం చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి, ఖరీదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్
Lab Technicians | రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో గోల్మాల్ వ్యవహారం బయటకొచ్చింది. ల్యాబ్ టె క్నీషియన్ల గ్రేడ్-2 పోస్టుల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెయిటేజీ నుంచి పోస్టి�
Kaloji Health University | కాళోజీ హెల్త్ వర్సిటీలో అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం, గవర్నర్, ఎన్ఎంసీ చైర్మన్కు మాజీ మంత్రి హరీశ్రావు రాసిన లేఖతో సర్కారులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝు
వైద్యారోగ్య శాఖలోని ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ డైరెక్టర్కు ప్రభుత్వం నుంచి చార్జ్ మెమోలు జారీ అయినప్పటికీ, జాయింట్ డైరెక్టర్గా పదోన్నతి కల్పించడం చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పలురకాల సేవలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ పర్యవేక్షణలో
వైద్యారోగ్య శాఖలో బ్రోకర్ల జోక్యం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. మెడికల్ ఏజెన్సీలకు బిల్లులను క్లియర్ చే సే విషయంలో ఓ మంత్రికి సన్నిహితులం అని చెప్పుకుంటూ నలుగురు ప్రైవేటు వ్యక్తులు ఓ టీంలా ఏర్పడి తెలం
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమాత్యుల అండదండలు, ముడుపులు చెల్లించేవారికి ఎలాంటి చట్టాలు, నిబంధనలు వర్తించవు. అక్కడ పెద్దలు తలుచుకుం�
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. పీహెచ్సీల్లో పనిచేసే సిబ్బంది అటెండెన్స్ను వంద శాతం ఆన్లైన్ చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. జ�
రెండేండ్లలోపు చిన్నారులకు దగ్గు సిరప్ను డాక్టర్లు సూచించవద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. తల్లిదండ్రులు సైతం వైద్యుల సలహా తీసుకోకుండా దగ్గు మందును వాడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు డైరెక్టర�