పేదప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, బస్తీ దవాఖానలతో పట్టణ నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన
ప్రపంచానికి మళ్లీ కొవిడ్ భయం పట్టుకుంది. ఇప్పటికే అమెరికా, యూకే సహా పలు దేశాలు కొవిడ్ నాలుగో డోసుకు అంగీకారం తెలిపాయి అయితే భారత్లో సైతం నాలుగో డోస్కు అనుమతి ఇవ్వాలని హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్గ
పేదలకు వైద్యం మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
దేశ ప్రజల ఆరోగ్యం విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్(డీఎఫ్ఐ) సంయుక్తంగా రూపొందించిన కమిట్మెంట్ టు రెడ్
కాలక్రమంలో స్వర పేటికలో చాలా మార్పులు మాట్లాడటానికి సహకరిస్తున్న ‘స్వర త్వచం’ 43 రకాల కోతులపై జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన టోక్యో, ఆగస్టు 14: మానవుడు కూడా ఒక జంతువు అనే విషయం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం.
మూగజీవాల ఆరోగ్యరక్షణ కోసం యానిమల్ బ్లడ్ బ్యాంక్, రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరం ఎంతో ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బీ వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం మంత్రుల నివాసంలో వినోద�
ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆ శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో ప్రస్తుతం తెలంగ�
పనితీరు, పురోగతిలో దేశంలో మూడో స్థానం లోక్సభలో మరోసారి స్పష్టం చేసిన కేంద్రం హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం మరోసా�
Venkaiah naidu | ఆరోగ్య రంగంలో తెలంగాణ ఏటికేడు అభివృద్ధి సాధిస్తున్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు (Venkaiah naidu) అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను
నియోజకవర్గ దవాఖానల్లో సకల సౌకర్యాలు పీహెచ్సీల్లో ఆక్సిజన్ బెడ్లు ప్రారంభించిన వేముల కమ్మర్పల్లి, జనవరి 4: ఆక్సిజన్ అందక ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే తన తపన అని రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ �