పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అనే బేధాలు లేకుండా వారికున్న అనుకూలతను బట్టి వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది.
Mouth Cancer | వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం ఆరోగ్య సరంక్షణ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు. దీన్ని అధిగమించడంలో ఆధునిక సాంకేతికతలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స�
మహిళల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సర్కారు దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యాన్ని చేరువ చేసింది. ఇక ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ పేరుతో ఎంపిక చేసిన పీహెచ్సీలలో వ�
దేశవ్యాప్తంగా కనెక్టెడ్ కేర్ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్టు అపోలో గ్రూప్ తెలియజేసింది. దేశంలో అతిపెద్ద కనెక్టెడ్ హెల్త్కేర్ ఎకోసిస్టమ్ ఏర్పాటే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమన్నది. ఈ కార్యక్రమంతో మ�
Hyderabad | వైపు చూస్తున్నది. గ్లోబల్ కంపెనీలు నగరానికి తరలివస్తుండగా, వచ్చిన సంస్థలు విస్తరణ దిశగా అడుగులేస్తున్నాయి. గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్ , మెట్లైఫ్ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించాయి. గ్ల�
మా బాబు వయసు మూడేండ్లు. ఏడాది నుంచీ రోజుకు మూడునాలుగుసార్లు టాయిలెట్కు వెళ్తాడు. కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు అవుతాయి. భోజనంలో తిన్న క్యారెట్ ముక్కల లాంటివి కూడా మలంలో కనిపిస్తూ ఉంటాయి. మిగతా విషయాల్ల
ఆరోగ్య సంరక్షణపై దేశప్రజలు చేస్తున్న ఖర్చు పరిమితులు దాటుతున్నది. దాదాపు 9 కోట్ల మంది భారతీయులు ఈ విషయంలో ‘విపత్తు’ స్థాయిలను దాటేస్తున్నారు. కుటుంబ ఖర్చులో 10 శాతానికిపైగా ఆరోగ్య సంరక్షణకే ఖర్చు చేస్తు�
ఆరోగ్య సంరక్షణపై దేశప్రజలు చేస్తున్న ఖర్చు పరిమితులు దాటుతున్నది. దాదాపు 9 కోట్ల మంది భారతీయులు ఈ విషయంలో ‘విపత్తు’ స్థాయిలను దాటేస్తున్నారు. కుటుంబ ఖర్చులో 10 శాతానికిపైగా ఆరోగ్య సంరక్షణకే ఖర్చు చేస్తు�
సమాజంలో అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత నర్సింగ్ సిబ్బందిదేనని, వైద్య రంగంలో వారిది కీలకపాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
మీ నాలుక మీద చిన్నచిన్న బొడిపెల్లాంటి వాటిని ఎప్పుడైనా గమనించారా? వీటిని చాలామంది రుచిమొగ్గలు అనుకుంటారు. కానేకాదు. రుచిమొగ్గలను సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. చర్మం బయటిపొర నుంచి పొడుచుకువచ్చినట్ట�
అన్ని ఆరోగ్య సూచీల్లో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒకరు పోటీతత్వంతో పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖకు
ఏజెన్సీ అంటే అడవులు.. వాగులు.. వంకలు.. మారుమూల గిరిజన గ్రామాలు.. ఇలాంటి ప్రాంతాల్లో వైద్యం అందించడం ఒక టాస్క్ లాంటిది. మారుమూల గ్రామాల్లో వైద్యం చేయించుకునేందుకు వచ్చే వారు కొందరైతే.. మూఢ నమ్మకాలతో చికిత్స �
మాతాశిశు సంరక్షణలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణలో ఆయా జిల్లాలు చేపడుతున్న కార్యక్రమాలను బట్టి ర్యాంకులను కేటాయిస్తూ వస్తున్నది.
అవే నేలలు.. నాడు పగుళ్లతో కరువు కాటకాలకు నిలయమైతే, నేడు సిరులు పండించే భూములయ్యాయి. అవే వేదికలు.. నాడు ఆర్భాటపు ప్రకటనలకు, ఆచరణకు రాని పథకాలకు అడ్రస్గా నిలుస్తే నేడు వేల కోట్ల పెట్టుబడుల వెల్లువకు, ఉద్యోగా
రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణను దేశంలో నంబర్ వన్గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ జన్మదినం కానుకగా యాదగిరిగుట్టకు 100పడకల ఏరియా ఆస్పత్రి పనులు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థి�