Health tips | బోడ కాకరకాయ (Spiny gourd) చూడటానికి గుండ్రంగా, ఆకుపచ్చగా, దానిపైన సుతిమెత్తని పిలకలతో ఉంటుంది. ఈ బోడ కాకరకాయలతో కూర వండితే వచ్చే రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే బోడ కాకరకాయ కూరతో రుచి మాత్రమే కాదు, అన�
మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లతో నిండి.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే, చాలామంది వీటిని రెగ్యులర్ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే, వర్షాకాలంలో మ�
సపోటా చెట్టు.. పిల్లలున్న ప్రతి ఇంటి పెరట్లో ఉండటం సహజం. ఏడాదంతా పచ్చగా ఉండే ఈ చెట్టు.. 30 మీటర్ల దాకా పెరుగుతుంది. గోధుమరంగులో ఉండే సపోటా పండ్లు.. అతిమధురంగా ఉంటాయి. పూర్తిగా పండిన పండ్లలో 2, 4 గింజల దాకా కనిపిస�
బయట వేడిగా ఉన్న సమయాల్లో మన ఒంట్లో కూడా ఉష్ణం పెరుగుతూ ఉంటుంది. చెమటలు విపరీతంగా పట్టడంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని చల్లబరుచుకుని ఒంట్లో శక్తిని సమన్వయం చేసుకోవడానికి ప్రముఖ ఆధ్య�
యోగా అంటే.. జీవనయోగం.. ప్రపంచం మొత్తం యోగా చుట్టూనే తిరుగుతున్నది. అమెరికాలాంటి దేశాలు సైతం యోగాలోని వైద్య గుణాలను ఆమోదిస్తున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతున్నది.
రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగటం మరణ ముప్పును 14 శాతం వరకు తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కాఫీలో పాలు, చక్కెర జోడించటం ప్రయోజనాల్ని తగ్గిస్తుందని కూడా అధ్యయనం పేర్కొన్నది.
ఆయుర్వేదంలో ‘నేరేడు’ది ప్రత్యేక స్థానం. దీని పండ్లు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అనేక ఔషధ గుణాలతో నిండిన నేరేడు ఆకులు.. వివిధ వ్యాధులను నివా
అతిపెద్ద పండును కాసే చెట్టు పనస. సుమారు 30 నుంచి 40 కిలోల బరువుండే పనసపండుని ఇంగ్లిష్లో జాక్ ఫ్రూట్, సంస్కృతంలో స్కంద ఫలం అంటారు. మనదేశంలో ‘కూజాచక్క’, ‘కూజా పాజమ్' అనీ రెండు రకాల పనస జాతులు ఉన్నాయి. కూజాచక�
విదేశాల నుంచి దిగుమతైన ఆహార పదార్థాల్లో ఒకటి రోజ్మేరీ. పాశ్చాత్య వంటలకు మరింత రుచిని జోడించేందుకు దీనిని జతచేస్తారు. అయితే రుచికి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు రోజ్మేరీ ప్రసిద్ధి చెందింది.
ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా జీవించాలంటే? రోజూ నడవాలని చెబుతున్నారు నిపుణులు. నడకతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. కానీ, ఒళ్లు రోగాలపుట్టగా మారిన తర్వాత ఎంత నడిస్తే ఏం ప్రయోజనం! అ�
ఒకప్పుడు మట్టికుండను సామాన్యుడి ఫ్రిజ్ అనేవాళ్లు! కానీ, ఇప్పుడు సామాన్యుడి కంటే సంపన్నులే మట్టి పాత్రల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మట్టికుండకు మళ్లీ ఆదరణ పెరగడం బాగానే ఉంది.
ప్రకృతి ప్రసాదించిన ప్రతి పండూ రుచికరమైనదే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పండ్లను మన ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి. అయితే, ఏదో ఒక్క పండు మాత్రమే మనకు అనేకమైన ప్రయోజనాలు చేకూరుస్తుందా? అంటే అవుననే చెప�