HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన పోలీసు అణచివేతను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తీవ్రంగా ఖండించారు.పండుగ రోజున విద్యార్థులపై పోలీసులను ఉస�
Bandi Sanjay | హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ (హెచ్సీయూ) భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నది. వర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించవద్దని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పో�
ఉగాది పండుగ పూట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు జులూం ప్రదర్శించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు హెచ్సీయూ విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్టూడెంట్స్ యూనియన్ శన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ... తెలంగాణ తొలి దశ ఉద్యమ ఉద్ధృతి తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కు చెందిన 400 ఎకరాల భూములను రేవంత్రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తుందన్న వార్తలపై ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అసహనం వ్యక్తంచేశార
HCU | అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, ఇండో - జర్మన్ అకాడమిక్ భాగస్వామ్యాలను పెంపొందించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కృషి చేస్తుందని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు అ�
R Krishnaiah | అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉన్న గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న 400 ఎకరాల భూమిని వేలంపాట వేస్తే ఖబర్దార్ అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఆర్.కృష్ణయ్య ప్రభ�
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పరిపాలన భవనానికి అదనంగా నిర్మిస్తున్న పోర్టికో గురువారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయా లు కాగా, వారిని సమీప దవాఖానకు చికిత్స కోసం తరలి