TG High Court | కంచె గచ్చిబౌలి భూముల్లో గురువారం వరకు ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హైదరాబాద్ సెంట
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని అలాగే విద్యార్థుల అక్రమ అరెస్టును ఖండిస్తూ పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ
పెట్టుబడిదారులకు రేవంత్రెడ్డి సర్కార్ కొమ్ముకాస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కట్టబెట్టాలని చూస్తుందని, ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, అలాగే భూముల పరిరక్షణకు ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని
HCU Land Issue | తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని, పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని దెబ్బతీసేలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఓయూ టీఎస్ జా�
Anasuya | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం ఎంత చర్చనీయాంశంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించడంతో దీనిక�
RS Praveen Kumar | హెచ్సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
HCU | రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫె�
కంచె గచ్చిబౌలి భూములపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) విద్యార్థిలోకం భగ్గుమన్న ది. వారి పోరాటానికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సం�
HCU | కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల్లో
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన అంటూ ప్రజలను నిర్భంధాలు పాలు చేస్తుందని ఆయన
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ ఎంజీయూ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర
ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేస్తున్నాడని పీడీఎస్యూ రాష్ట్ర అధ్య