తొలి తెలంగాణ ఉద్యమ ఫలంగా అంది వచ్చిన ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ’ని నగరం దాటించేందుకు కుట్రలు మొదలయ్యాయా? అనాడు 370 మంది విద్యార్థుల రక్త తర్పణానికి జడిసిన ఇందిరమ్మ, తొలి శాంతి ప్రయత్నంలో భాగంగా కం�
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని టీజీఐసీకి కేటాయించడం అన్యాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అట్టి భూములను తిరిగి వెంటనే యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశా�
హెచ్సీయూలో శుక్రవారం మచ్చల జింకపై కుకలు దాడి చేశాయి. ఇన్నాళ్లుగా తమకు ఆశ్రయం ఇచ్చిన అటవీ ఆవాసం ఒక్కసారిగా చెదిరిపోవడంతో జింకలు సమీప కాలనీల్లోకి నీళ్ల కోసం వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు.
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
HCU | సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపానికి అడవి జంతువులు బలైపోతున్నాయి. వందలాది జింకలు, వేలాది నెమళ్లకు ఆవాసాలు లేకుండా పోయాయి. దీంతో జింకలు, నెమళ్లపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి.
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు.
‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దు. అనవసరంగా ఇబ్బందుల పాలుకావద్దు. ఇది నా విజ్ఞప్తి. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకొని మాన్హట్టన్ సెంట్రల్పార్క్ తరహాలో విశాలమై�
రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన సాగుతున్నది. బుధవారం నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో రాత్రికి రాత్రికే అక్కడ జీవిస్తున్న వన్యప్రాణులు, వివిధ రకాల జీవులను హింసించి బుల్డోజర్లతో చెట్లను ధ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లోని 400 ఎకరాల భూమిని వేలం వేసి ప్రభుత్వం డబ్బు సంపాదించాలని చూడడం చాలా దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్రెడ్డి పేర్కొన్నారు.
హెచ్సీయూకి చెందిన 400 ఎకరాల్లో చెట్లను నరికివేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడం శుభపరిణామని, సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.