Harish Rao | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Secretariat | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం నిలిపివేయాలని, విద్యార్థులపై దాడులు, లాఠీచార్జిలు, అరెస్టులు ఆపాలని, ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ ఇచ్చిన ఆప్రజాస్వామిక సర్క్యూలర్ను వెనక్కి తీసుకోవాలన�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని ఆపి ఆ భూమిని తిరిగి యూనివర్సిటీకే అప్పగించాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు హిందుత్ తపస్వి రాష్ట
KTR | పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకర�
కంచ గచ్చీబౌలిలోని వివాదాస్పద స్థలంలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల్లో చేపట్టిన పనులను ఒక రోజుపాటు నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభ�
ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి ఉద్యమబాట పట్టినట్టు జేఏసీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ చైర్మన్ జగదీశ్వర్ తెలిపారు. ఈ నెల 1న ప్రారంభమైన ఉద్యమ కార్యాచరణ 30వరకు కొనసాగుతుందన్నారు.
రాజధాని నగర శివారుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా విల్లాలు కనిపిస్తున్నాయి. అవి ఒకప్పుడు పచ్చని పొలాలతో అలరారిన గ్రామాలు. పచ్చదనం అలానే ఉంది కానీ, అవి పేదలు, రైతులు నివసిస్తున్న గ్రామాలు కాదు. సంపన్నులు, ఎగువ, మ�
అరుదైన జీవ వైవిధ్యం కలిగిన కంచె గచ్చిబౌలి అడవిపైకి ప్రభుత్వం వందలాదిగా బుల్డోజర్లు పంపి విధ్వంసం చేయౠనుకుంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం (హెచ్సీయూ) విద్యార్థులు ఆ విధ్వంసాన్ని వీరోచితంగా ప్ర�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలనుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నాయకులు ప్రభుత్వ ద�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, విద్యార్థుల మీద, యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, జిల
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై రేవంత్ సర్కార్ నిర్బంధకాండను సీపీఎం జూలూరుపాడు మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. బుధవారం జూలూరుపాడు ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకo, దానిని వ్యతిరేకించిన వారిపై నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో బు
హుజురాబాద్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో హెచ్సీయూ సంఘటనలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు.