ఈ ఏడాది ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్-2023 పోటీలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడ
HCA | రంజీ టోర్నీ ఈ సీజన్లో హైదరాబాద్ ఒకే ఒక పాయింట్ పరిమితమైంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్ల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న హైదరాబాద్..తమిళనాడుతో మ్యాచ్ను డ్రా చేసుకుని ఒక పాయింట్ ఖాతాలో వేసుకుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మాజీ పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. తాజామాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ఏకపక్ష ధోరణిపై వారు తీవ్ర స్థాయిలో విరుచుక�
HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మరో కేసు నమోదయింది. గత ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరిగింది. మ్యాచ్కు సంబంధించిన టికెట్లపై తప్పుడు
భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నది. దాదాపు మూడేండ్ల తర్వాత భాగ్యనగరంలో
IND vs AUS | ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వచ్చే ఆదివారం నాడు జరిగే టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల సమయంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. క్రీడాభిమానులంతా గుంపులు గుంపులుగా టికెట్ల కోసం ఎగబడటంతో జింఖానా వద్ద తీవ్�
Gymkhana grounds | జింఖానా గ్రౌండ్స్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నెల 25న జరుగనున్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ప్రధాన గేటు నుంచి అభిమానులు
భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్లపై గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. దాదాపు మూడేండ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 25న జరిగే మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టిక్కెట్లపై నెలకొన్న ప్రతిష్టంభనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈనెల 25న ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య
అజర్పై మాజీ కార్యవర్గ సభ్యుల ద్వజం హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రగడ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈ సెప్టెం�