Hyd Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం మళ్లీ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం పడుతున్నది.
Heavy Rains | హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి 9.30 గంటల సయమంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. గురువారం మాదిరి వాన దంచికొడుతుంది.
Heavy Rains | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, నాదర్గుల్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్ రెడ్
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం రాజీవ్ రహదారిపై లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
విశ్వనగరం అంటే హైటెక్ సిటీ కాదు.. శివారు ప్రాంతాల కాలనీల్లో కూడా మౌలిక వసతులు కల్పించడమే అభివృద్ధి సాధించడమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) స్పష్టంచేశారు.
హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 - 2003 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఆటోనగర్లోని అనన్య రిసార్ట్స్లో ఘనంగా జరుపుకున్నారు.
గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరి వ్యక్తులపై దోపిడి దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కాపలాదారు, ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ హయత్నగర్లోని జీ హైస్కూల్లో (Zee High School) ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 30 నుంచి 50 శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గిం�
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను (School Fees) నియంత్రించాల్సిన ప్రభుత్వం చోధ్యం చూస్తున్నది. ఫీజుల నియంత్రణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఏటా ఇబ్బడి మ�
రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆలయన ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ జాగ
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్టీ గురుకుల హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఎస్సీ హాస్టల్లో స్టూడెంట్ మరణించాడు. సోమవారం ఉదయం వనపర్తి జిల్లా
Hyderabad | హయత్నగర్లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.