Drugs | హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని హయత్నగర్లో కొకైన్ సరఫరా చేస్తున్న నైజీరియన్ను ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Hayathnagar | హయత్నగర్ మండలం పసుమాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు
Rain | మాండూస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఆదివారం సాయంత్రం నగరంలో భారీ వాన పడిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ఉదయం నుంచి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మెట్రో రైల్వే లైనును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు విస్తరిస్తామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
రేవ్పార్టీలో పాల్గొన్న 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, బైక్, 30 సెల్ఫోన్లు, 8 సిగరేట్లు, �
Hayathnagar | హయత్నగర్లో (Hayathnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్లోని వార్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్లకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది.
Ganja | హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి (Ganja) పట్టుబడింది. నగర శివార్లలోని హయత్నగర్ పోలీస్స్టేన్ పరిధిలో ఉన్న పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ వద్ద ఎస్వోటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు.
accident | కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ శివారులో వేగంగా దూసుకొచ్చిన �
ఎల్బీనగర్ : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కును వినియోగించు కోవాలని హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఈఆర్ఓ మారుతీ దివాకర్ అన్నారు. మంగళ వా
హయత్నగర్ : భార్యభర్తల మధ్య గొడవ కారణంగా కుమారుడితోపాటు నిప్పంటించుకుని ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టే�
హయత్నగర్ : నియోజకవర్గం పరిధిలోని మందుల కులస్తుల అభివృద్ధికి కృషిచేస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి క్య
హయత్నగర్ : 15 నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థులు, యువతీయువకులు తప్పకుండా కొవిడ్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. మంగళవా�