రీల్స్ పిచ్చి ప్రాణాల మీదికి తీసుకొస్తున్నది. సోషల్ మీడియాలో హైలెట్ అవడానికి రీల్స్ (Reels) చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా జనాల్లో మార్పు మాత్రం రావడం లేదు
TSRTC | ఎల్బీనగర్లో గత రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో విధుల్లో ఉన్న కండక్టర్పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ మహిళా ప్రయాణికురాలిపై ఆర్టీసీ అధికారులు �
RTC bus | హయత్నగర్(Hayathnagar)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(
RTC bus) బ్రేక్ ఫెయిల్( Brake failed) అయి వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ ట్రై కమిషనరేట్లలో ఒకటైన రాచకొండ (Rachakonda) కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 25 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) ఉత్తర్వు�
Traffic Jam | హైదరాబాద్ - విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ శివారల్లోని హయత్నగర్లో (Hayathnagar) దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ (Drunk and drive) ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నారు.
ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, తుర్కయాంజాల్ మున�
హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) విషాదం చోటుచేసుకున్నది. ఓ భవన నిర్మాణ కార్మికురాలు తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెల్లార్కు (Apartment Cellar) తీసుకెళ్లింద
Drugs | హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని హయత్నగర్లో కొకైన్ సరఫరా చేస్తున్న నైజీరియన్ను ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Hayathnagar | హయత్నగర్ మండలం పసుమాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు
Rain | మాండూస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఆదివారం సాయంత్రం నగరంలో భారీ వాన పడిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ఉదయం నుంచి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మెట్రో రైల్వే లైనును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు విస్తరిస్తామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.