Traffic Jam | హైదరాబాద్ - విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ శివారల్లోని హయత్నగర్లో (Hayathnagar) దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ (Drunk and drive) ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నారు.
ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం, తుర్కయాంజాల్ మున�
హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) విషాదం చోటుచేసుకున్నది. ఓ భవన నిర్మాణ కార్మికురాలు తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెల్లార్కు (Apartment Cellar) తీసుకెళ్లింద
Drugs | హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని హయత్నగర్లో కొకైన్ సరఫరా చేస్తున్న నైజీరియన్ను ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Hayathnagar | హయత్నగర్ మండలం పసుమాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు
Rain | మాండూస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఆదివారం సాయంత్రం నగరంలో భారీ వాన పడిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ఉదయం నుంచి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మెట్రో రైల్వే లైనును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు విస్తరిస్తామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
రేవ్పార్టీలో పాల్గొన్న 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, బైక్, 30 సెల్ఫోన్లు, 8 సిగరేట్లు, �
Hayathnagar | హయత్నగర్లో (Hayathnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్లోని వార్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్లకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది.
Ganja | హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి (Ganja) పట్టుబడింది. నగర శివార్లలోని హయత్నగర్ పోలీస్స్టేన్ పరిధిలో ఉన్న పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ వద్ద ఎస్వోటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు.
accident | కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ శివారులో వేగంగా దూసుకొచ్చిన �
ఎల్బీనగర్ : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కును వినియోగించు కోవాలని హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఈఆర్ఓ మారుతీ దివాకర్ అన్నారు. మంగళ వా