రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఆలయన ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా తెలంగాణ జాగ
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్టీ గురుకుల హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, సోమవారం ఎస్సీ హాస్టల్లో స్టూడెంట్ మరణించాడు. సోమవారం ఉదయం వనపర్తి జిల్లా
Hyderabad | హయత్నగర్లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో 108 అంబులెన్స్ (Ambulance) చోరీ చేసి ఓ దొంగ హల్చల్ చేశాడు. హయత్నగర్లోని ఓ దవాఖాన వద్ద ఆపి ఉన్న 108 అంబులెన్స్ను చోరీ చేసి పరారయ్యాడో దొంగ.
భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యా�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ (Constable) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బైక్పై వస్తుండగా.. దుండగులు ఆమెను కారుతో ఢీకొట్టారు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంప�
ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్కు చెందిన మార్దీప్ సింగ్ దయాసింగ్, కిరణ్ కౌర్ దంపతులు. వీరి పిల్లలు అమన్ జిత్, జాస్మిత్, సిమ్రాన్. వీరు హయత్న�
రీల్స్ పిచ్చి ప్రాణాల మీదికి తీసుకొస్తున్నది. సోషల్ మీడియాలో హైలెట్ అవడానికి రీల్స్ (Reels) చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా జనాల్లో మార్పు మాత్రం రావడం లేదు
TSRTC | ఎల్బీనగర్లో గత రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో విధుల్లో ఉన్న కండక్టర్పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ మహిళా ప్రయాణికురాలిపై ఆర్టీసీ అధికారులు �
RTC bus | హయత్నగర్(Hayathnagar)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(
RTC bus) బ్రేక్ ఫెయిల్( Brake failed) అయి వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ ట్రై కమిషనరేట్లలో ఒకటైన రాచకొండ (Rachakonda) కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 25 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) ఉత్తర్వు�
Traffic Jam | హైదరాబాద్ - విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ శివారల్లోని హయత్నగర్లో (Hayathnagar) దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ (Drunk and drive) ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నారు.