పంజాబ్, హర్యానా రాష్ర్టాల సరిహద్దుల్లోని శంభూ పాయింట్ వద్ద హర్యానా భద్రతా సిబ్బంది శనివారం రైతుల పాదయాత్రపై బాష్పవాయు గోళాలు ప్రయోగించాలి. దీంతో కొందరు రైతులు గాయపడ్డారు.
Pregnant Woman Killed | ఒక యువతి గర్భందాల్చింది. ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. గర్భవతి అయిన ఆ యువతిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు. మిస్సింగ్పై దర్యాప్తు చేసిన పోలీసులు మృతురాలి ప్రియుడు, అతడి స్న
Farmers protest | రైతులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ హర్యానాలో రైతులు ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో రైతులు శంభు బార్డర్కు చేరుకుని ర్యాలీగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ
Plumber Wins 1.5 Crore Lottery | ప్లంబింగ్ పని చేసే వ్యక్తి దశ రాత్రికి రాత్రి మారిపోయింది. లాటరీలో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవడంతోపాటు కుమార్తె భవిష్యత్తుకు ప్లాన్ చేస్తానని వెల్లడించా�
కాంగ్రెస్ పార్టీలో క్రమ శిక్షణ లోపించడం పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన క్రమంలో ఢిల్లీలో శుక్రవార�
Viral video | అది బిజీ మార్కెట్..! వివిధ అవసరాల కోసం వచ్చిన వారితో ఆ మార్కెట్ కిటకిటలాడుతోంది. అంత రద్దీ మార్కెట్లోకి ఉన్నట్టుండి ఓ యువకుడు బ్రా వేసుకుని వచ్చాడు. సోషల్ మీడియా కోసం అసభ్యంగా రీల్స్ షూట్ చేయడం మ
Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. అగ్నిప్రమాదంలో ఆమె కాలి మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు.
హర్యానాకు చెందిన రూ.23 కోట్ల విలువైన దున్నపోతు దేశంలో జరిగే వ్యవసాయ ప్రదర్శనల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. 1,500 కిలోల బరువుండే అన్మోల్ పేరు గల ఈ దున్న తన ఉత్తమ జాతికి, భారీ కాయానికి, పునరుత్పత్తి సామర్�
Elderly Man Beaten To Death | దీపావళి రోజున కొందరు యువకులు పటాకులు పేల్చడంపై ఒక వృద్ధుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అర్ధరాత్రి తర్వాత వారు మళ్లీ క్రాకర్స్ కాల్చడంపై అతడు మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులు ఆ వ్యక్తి�
Fire accident | హర్యానాలో ఘోరం జరిగింది. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నవేళ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే ఇంట్లోని నలుగురు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు.
Supreme Court | ఢిల్లీ కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులుబెడుతుండడంతో ఢిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంట�
Padmanabha Swamy temple | కేరళలోని ప్రసిద్ధ పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని మందిరంలో పూజకు వినియోగించే కంచు పాత్రను దొంగిలించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హర్య
హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన హర్యానా సీఎంగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.