హర్యానాలో (Haryana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకు
Ashok Tanwar | పలు పార్టీలు మారిన కాంగ్రెస్ మాజీ నేత తిరిగి సొంత గూటికి చేరారు. బీజేపీకి ప్రచారం నిర్వహించిన రెండు గంటల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో కనిపించారు. రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతల సమక్షంలో ఆ పా
Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ పక్కగా కర్ర చేత పట్టుకున్న ఒక వ్యక్తి బైక్పై వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త
ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హామీలు ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణల
Blast in house | ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి ఇల్లు ద్వంసమైంది. ఇంట్లోని ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. హర్యానా రాష్ట్రం సోనెపట్ జిల్లా ఖార్ఖోడా తాలూకాలో�
Firing at Congress candidate's convoy | కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్వాయ్పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఆయన అనుచరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ కాల్పుల సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నార�
Mallikarjun Kharge | హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోహరులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
Union Minister : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని కేంద్ర మంత్రి, హరియాణ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కాంగ్రెస్తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని చెప్పారు.
వచ్చే నెల 5న హర్యానాకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ షాకిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ కనుక తిరిగి అధికారంలోకి వస్తే, సీఎం పదవి తనకే ఇవ్వాలన్నా�
గోవుల స్మగ్లర్ అని పొరపాటుగా భావించిన కొందరు గో సంరక్షకులు అతడిని కాల్చి చంపారు. హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఈ ఘటనలో అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.