Jairam Ramesh | హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్పై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ను ఈసీఐ వెబ్సైట్ తప్పుదారి పట్టి
Haryana Polls: హర్యానాలో మరీ నెమ్మదిగా కౌంటింగ్ డేటా అప్లోడింగ్ జరుగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 12 రౌండ్ల లెక్కింపు పూర్తి అయినా.. ఈసీ వెబ్సైట్లో మాత్రం 5వ రౌండ్ ఫలితాలు మాత్రమే చూపిస్తున్న
హర్యానా, జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Elections Results) ప్రారంభమైంది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్ష�
హర్యానా, జమ్ము కశ్మీర్ శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. రెండు చోట్లా కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారులు తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ రెండు చోట్ల బ
దేశంలో బీజేపీ హవా క్రమంగా తగ్గిపోతున్నది. గత పదేండ్లలో నాలుగైదు మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేశాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుండటం, మోదీ మేనియా పడిపోవడంతో ప్రతిపక్ష
హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానాలో ఈసార
Exit Polls | జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కశ్మీర్లో మూడు దశల్లో జరగ్గా.. నేటితో ముగిసింది. ఇక హర్యానాలో ఒకే విడుదల పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించన
Haryana elections | హర్యానా (Haryana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ (Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం మేర ఓటింగ్ నమోదైంది.
హర్యానాలో (Haryana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకు
Ashok Tanwar | పలు పార్టీలు మారిన కాంగ్రెస్ మాజీ నేత తిరిగి సొంత గూటికి చేరారు. బీజేపీకి ప్రచారం నిర్వహించిన రెండు గంటల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో కనిపించారు. రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతల సమక్షంలో ఆ పా
Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ పక్కగా కర్ర చేత పట్టుకున్న ఒక వ్యక్తి బైక్పై వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త
ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హామీలు ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణల