Mallikarjun Kharge | హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోహరులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
Union Minister : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని కేంద్ర మంత్రి, హరియాణ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కాంగ్రెస్తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని చెప్పారు.
వచ్చే నెల 5న హర్యానాకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ షాకిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ కనుక తిరిగి అధికారంలోకి వస్తే, సీఎం పదవి తనకే ఇవ్వాలన్నా�
గోవుల స్మగ్లర్ అని పొరపాటుగా భావించిన కొందరు గో సంరక్షకులు అతడిని కాల్చి చంపారు. హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఈ ఘటనలో అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Cow Smuggler: గోవులు స్మగ్లింగ్ చేస్తున్నాడనుకుని ఓ విద్యార్థిని హర్యానాలో కాల్చి చంపారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం కారులో వెంబడించి ఆ విద్యార్థిని హతమార్చారు. ఆగస్టు 23వ తేదీన జరిగిన ఈ ఘటనలో అయిదుగు�
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ మారింది. ముందు ప్రకటించిన విధంగా ఈ ఏడాది అక్టోబర్ 1న కాకుండా అదే నెల 5న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
Haryana elections | హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 1కి బదులు అక్టోబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు శనివారం తెలిపింది. జమ్ముకశ్మీర్, హర్యానా
lynching man | గొడ్డు మాంసం తిన్నాడన్న అనుమానంతో వలస వచ్చిన వ్యక్తిని గో సంరక్షక బృందం సభ్యులు కొట్టి చంపారు. మృతుడ్ని పశ్చిమ బెంగాల్కు చెందిన ముస్లిం వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మైనర్లతో సహా ఐదుగుర�
Anil Vij | హర్యానా అసెంబ్లీ ఎన్నికలను రేపే నిర్వహించాలని ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్ అన్నారు. తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని తెలిపారు.
Election commission | హర్యానా (Haryana) లో ఉద్యోగ నియామకాల కోసం కొనసాగుతున్న ప్రక్రియకు సంబంధించిన ఫలితాలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశించింది.