Goods Train Derails: హర్యానాలోని కర్నల్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని గూడ్స్ డబ్బాలు రైల్వే లైన్లపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ-అంబాలా రూట్లో అనేక రైళ్లకు అంతరాయం ఏర్పడింది.
Hunger Strike: తమ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేసే వరకు నిరాహార దీక్షను విరమించేది లేదని ఢిల్లీ మంత్రి ఆతిష్ తెలిపారు. 4 రోజుల నుంచి ఆమె దీక్ష చేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ తగ్
Traffic Cop Dragged | మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ రచ్చ చేశాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్కు అంతరాయం కలిగించాడు. ఆ కారు వద్దకు వెళ్లిన ట్రాఫిక్ పోలీస్ను కొంత దూరం ఈడ్చుకెళ్లాడు.
Woman got Killed husband | జిమ్ ట్రైనర్ను పెళ్లాడేందుకు ఒక మహిళ తన భర్తను హత్య చేయించింది. తొలుత రోడ్డు ప్రమాదంలో చంపేందుకు ప్రయత్నించగా భర్త గాయాలతో బయటపడ్డాడు. కొన్ని నెలల తర్వాత అతడిపై కాల్పులు జరిపించడంతో మరణించా
రెండు కూటములు కూడా తమ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగటమన్నది వారు వేయవలసిన మొదటి అడుగు. ఎవరు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు? మునుముందు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది రెండవ ప్రశ్న.
Bhupinder Singh Hooda : రాబోయే రోజుల్లో హరియాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా అన్నారు.
Train derail | హర్యానాలో బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పట్టాలు తప్పింది. రైలు ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ �
Delhi Water Crisis: ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. 137 క్యూసెక్కుల నీరును విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ను కోర్టు ఆదేశించింది. ఆ నీరు హర్యానా ద్వారా ఢిల్లీ చేరుకోవాలని సూచింది
హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ బాగా పుంజుకుంది. మొత్తం 10 సీట్లలో మూడింటిలో విజయం సాధించగా, రెండింటిలో పూర్తి ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 10 సీట్లను దక్కించుకున్న బీజేపీ ఇప్పుడ�
Water Crisis: ఎండల తీవ్రతతో ఉడికిపోతున్న ఢిల్లీలో.. నీటి కొరత మరింత సమస్యగా మారింది. తమ వాటాతో పాటు అధిక నీటిని రిలీజ్ చేయాలని కోరుతూ హర్యానా ప్రభుత్వాన్ని ఢిల్లీ సర్కారు కోరింది. ఈ నేపథ్యంలో సుప్ర