రెండు కూటములు కూడా తమ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగటమన్నది వారు వేయవలసిన మొదటి అడుగు. ఎవరు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు? మునుముందు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది రెండవ ప్రశ్న.
Bhupinder Singh Hooda : రాబోయే రోజుల్లో హరియాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా అన్నారు.
Train derail | హర్యానాలో బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పట్టాలు తప్పింది. రైలు ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ �
Delhi Water Crisis: ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. 137 క్యూసెక్కుల నీరును విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ను కోర్టు ఆదేశించింది. ఆ నీరు హర్యానా ద్వారా ఢిల్లీ చేరుకోవాలని సూచింది
హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ బాగా పుంజుకుంది. మొత్తం 10 సీట్లలో మూడింటిలో విజయం సాధించగా, రెండింటిలో పూర్తి ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 10 సీట్లను దక్కించుకున్న బీజేపీ ఇప్పుడ�
Water Crisis: ఎండల తీవ్రతతో ఉడికిపోతున్న ఢిల్లీలో.. నీటి కొరత మరింత సమస్యగా మారింది. తమ వాటాతో పాటు అధిక నీటిని రిలీజ్ చేయాలని కోరుతూ హర్యానా ప్రభుత్వాన్ని ఢిల్లీ సర్కారు కోరింది. ఈ నేపథ్యంలో సుప్ర
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగు
Kapil Dev | మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అన్నారు. లోక్సభ ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ హర్యానాలో తన సతీమణితో కలిపి ఓటు హక్కు వ�
బ్రహ్మచారులకు, భార్యను పోగొట్టుకున్న వారికి పింఛన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన పార్టీలకే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తామని హర్యానాలోని బ్రహ్మచారుల సంఘం స్పష్టం చేస�
Burnt Alive: 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమ�
హర్యానాలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీజేపీకి జై కొట్టారు. 2014లో రాష్ట్రంలోని 10 స్థానాల్లో బీజేపీ ఏడు గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ)