పంటలకు అందచేసే కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీని ఇవ్వడంతో సహా వివిధ డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో రైతులు ఆదివారం ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు.
Farmers tractor march | రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
BSP Leader Shot Dead | కారులో వెళ్తున్న బీఎస్పీ నేతపై కొందరు సాయుధులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దీంతో బీఎస్పీ నేత హత్యపై ఆ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చ�
Manu Bhaker | షూటర్ మను భాకర్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామయ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని చర్ఖీ దాదరీలోని మహేంద్రగఢ్ బైపాస్ జరిగిన ప్రమాదంల
హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్లాల్ బడోలిపై (Mohanlal Badoli) రేప్ కేసు నమోదయింది. ఆయనతోపాటు రాకీ మిట్టల్ అకా జై భగవాన్ అనే గాయకుడు తనపై సామూహిక లైంగికదాడి చేశారంటూ ఢిల్లీకి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు �
శవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్, హర్యానా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. గురువారం వడోదరలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్.. 19 పరుగుల తేడాతో గెలిచింది.
కాలగర్భంలో కలిసిపోయిన 2024 సంవత్సరం మరో రైతు పోరాటానికి తెరతీసింది. గత ఏడాది ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హర్యానా సరిహద్దుల్లోని శంభు-అంబాలా, అఖౌరీ-జింద్ కూడళ్ల వద్ద బైఠాయింపు జరుపుతున్నారు. మరో నెల రోజ�
Jimmy Carter: జిమ్మీ కార్టర్ తల్లి ఇండియాలో పీస్ వాలెంటీర్గా పనిచేశారు. ఆమె పనిచేసిన గ్రామాన్ని.. అమెరికా అధ్యక్షుడి హోదాలో జిమ్మీ కార్టర్ విజిట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులు తమ ఊరు పేరును కార్టర్
Children Killed | నిద్రిస్తున్న పిల్లలపై ఇటుక బట్టీ గోడ కూలింది. ఈ సంఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి సీరియస్గా ఉందని పోలీసులు తెలిపార�
చండీగఢ్ వేదికగా జరిగిన ఆల్ఇండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్-18 టోర్నీలో తెలంగాణ ప్లేయర్ వారణాసి సాయిఅనన్య రన్నరప్గా నిలిచింది.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుమారుడైన 89 ఏండ్ల చౌతాలాకు శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే దవాఖానకు తరలించగ�
హర్యానా సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు సోమవారం అంబాలా జిల్లాలో ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం జిల్లాలోని 12 గ్రామాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు, పెద్ద సంఖ్యలో